Andhra Politics
ఒంగోలులో దారుణం.. తల్లిని ఇంట్లో బంధించి సజీవదహనం చేసిన కొడుకు
ప్రకాశం జిల్లా (Prakasam District) ఒంగోలులో (Ongole) హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గద్దలగుంట ప్రాంతంలో కన్నతల్లి అన్న భావన లేకుండా ఓ కుమారుడు అమానుషంగా ప్రవర్తించి, తన తల్లిని (Mother) సజీవ ...
భూసేకరణకు సర్కార్ మొగ్గు – పరిహారం అన్ని కోట్లు ఇస్తారా?
అమరావతి నగర నిర్మాణానికి (Amaravati Capital City Construction) భూసమీకరణలో (Land Pooling Scheme) భూములు ఇవ్వని రైతుల (Farmers) నుంచి భూసేకరణ ద్వారా భూములు తీసుకోవడానికి గుంటూరు జిల్లా యంత్రాంగం (Guntur ...
బొత్స, ధర్మాన పేర్లు ఎత్తి – ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సెల్ఫ్ గోల్ వేసుకున్నారా?
వైసీపీ నాయకుల మాటలకు అర్థాలు వేరుగా ఉంటాయని, రాజకీయ స్వార్థంతో వారు ఎప్పటికప్పుడు మాటలు మార్చుతుంటారని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు. వైఎస్ మరణానంతరం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన బొత్స ...
అమరావతి భూమి రేట్లలో గుట్టు – చంద్రబాబు మాటలకు విరుద్ధంగా సాక్ష్యాలు?
మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) అమరావతి రాజధాని ప్రాజెక్టుపై (Amaravati Capital Project) కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ(YSRCP) నేత జగన్ (Y. S. Jagan ...
రెడ్ బుక్ పేజీల్లో ఇప్పుడు నీతి వాఖ్యాల చాప్టరా?
తెలుగుదేశం (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారు కూటమి కట్టి 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత, గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో హింసా ...
ప్రైవేట్ యూనివర్సిటీ చట్ట సవరణ – పేదల చదువుకు ముప్పు ముంచుకొస్తుందా?
రాష్ట్రంలో ఉన్నత విద్య రంగంలో (Higher Education) కీలక మార్పులకు దారితీసే ప్రైవేట్ యూనివర్సిటీ చట్టం-2016 (Private University Act-2016) సవరణలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ సవరణల వల్ల పేద, ...
బెల్టు షాపులు అడ్డుకోడానికి నువ్వు ఎవడివి – టీడీపీ సీనియర్ నేత దేవదత్
అధికారానికి ధనదాహం తోడై వ్యవస్థలు క్రమంగా బలహీనపడుతున్నాయని రాష్ట్రంలోని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. అడుగడుగునా బెల్ట్ షాపులు (Belt shops) పెరిగిపోతుండగా, నిబంధనలు అమలు కావాల్సిన చోట విస్మరణకు గురవుతున్నాయి. గుడుల పక్కన, ...
ధ్వంసమైన విగ్రహ నిమజ్జనం – బోడికొండపై మరోసారి రాజకీయ వేడి పెరుగనుందా?
విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలం రామతీర్థం బోడికొండ ఆలయం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. 2020 డిసెంబర్ 28 అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు పురాతన కోదండ రామస్వామి విగ్రహాన్ని ధ్వంసం ...
భయంలేదు అంటూనే భయపడుతున్నారా రాధాకృష్ణ గారు?
అదుపుతప్పిన అక్షరాలను మోస్తున్న రాధాకృష్ణకి “అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా” అనే సామెత సరిగ్గా సరిపోతుంది. పెన్నులో సిరా బదులు కాలకూటం నింపి రాసిన రాతలకు రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల నుంచి ...














