English

చరిత్ర సృష్టించిన టీమిండియా.. టీ20 ప్రపంచకప్ భారత్ సొంతం

భారత క్రికెట్ జట్టు (India Cricket Team) మరోసారి ప్రపంచ క్రికెట్‌పై (World Cricket) తన ముద్ర వేసింది. గుజరాత్‌లోని (Gujarat) అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium) లక్షలాది ...

నాయుడిగారి కోసం నైతికతను పాతిపెట్టిన రాధాకృష్ణ

ప్రముఖ మీడియా ఛానల్ అధిపతి రాధాకృష్ణ గారు వర్ధమాన రాజకీయాలపై తన శైలిలో ‘కొత్తపలుకు’ పేరుతో ప్రతి వారం సంపాదకీయం రాయడం పరిపాటి. రాధాకృష్ణ గారు చంద్రబాబు గారిని అత్యంత ఇష్టులుగా, జగన్ ...

నేడు భారత్–న్యూజిలాండ్ ఫైనల్ పోరు… హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే!

టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup Final 2026) ఫైనల్ మ్యాచ్ (Final Match) నేడు జరగనుంది. భారత్ (India), న్యూజిలాండ్ (New Zealand) జట్లు అహ్మదాబాద్‌లోని (Ahmedabad) నరేంద్ర మోడీ ...

సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్ నిజమేనా? అభిమానుల్లో ఆందోళన

టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup)లో ఇవాళ (మార్చి 8) అత్యంత కీలకమైన తుది సమరం జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) భారత్ (India), న్యూజిలాండ్ ...

కన్న కూతుర్లను వేధిస్తున్న జనసేన నేత?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మహిళలపై వేధింపుల అంశం సంచలనంగా మారింది. అధికార కూటమిలోని నాయకుల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, తాజాగా జనసేన పార్టీకి చెందిన మరో నేతపై తీవ్రమైన ఆరోపణలు ...

సీఎం చంద్రబాబు కాన్వాయ్ ట్రయల్ రన్ వ్యాన్ ఢీకొట్టి యువకుడు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఆదివారం జరిగిన ఓ దుర్ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) పర్యటనకు ముందు నిర్వహించిన కాన్వాయ్ ట్రయల్ రన్ (Convoy Trial Run) ...

కూటమి పాలనలో స్వేచ్ఛా, సాధికారత, భద్రత కోల్పోయిన మహిళ?

మహిళకు ఎక్కడైతే స్వేచ్ఛా సాధికారత (Freedom & Empowerment) ఉంటుందో అక్కడ ఆ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుంటుందని రాజకీయ పార్టీలు తరచూ చెబుతుంటాయి. “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః” ...

పోలవరం డయాఫ్రం వాల్‌ తప్పిదం టీడీపీదేనని తెల్చి చెప్పిన కాగ్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రజల ఆర్థికాభివృద్ధికి ప్రాణాధారంగా భావించే పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) చుట్టూ మరోసారి తీవ్ర చర్చలు మొదలయ్యాయి. తాజాగా విడుదలైన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ...

అప్రకటిత కోతలా – లైన్ మెయింటెనెన్సులో భాగమా ?

రాష్ట్రంలో విద్యుత్ సరఫరా (Power Supply) విషయంలో మరోసారి చర్చ మొదలైంది. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో (YSR Congress Government) 24 గంటల విద్యుత్ సరఫరా అందిస్తూ ప్రజలకు పెద్దగా ...

భగవద్గీత వివాదం – బీఆర్ నాయుడికి భూమన సవాల్

భగవద్గీత (Bhagavad Gita) అంశంపై నెలకొన్న వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది. వైఎస్సార్‌సీపీ నేత, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) (TTD) మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి (Bhumana Karunakar Reddy) బీఆర్ ...