ఆంధ్ర పోలిటిక్స్
బాధితుల గోడు వినాలన్నా.. సమస్యలు తీరాలన్నా జగన్ రావాల్సిందే!
ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. రైతులు, విద్యార్థులు, యువత, ఆక్వా రైతులు వంటి వివిధ వర్గాల సమస్యలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తోందని, ప్రతిపక్ష నేత ...
దేశంలోనే రెండో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా చంద్రబాబు – ఏడీఆర్ నివేదికలో వెల్లడి!
తనకు వాచ్ లేదని, ఉంగరం లేదని, తాను నిరుపేదనని తరచూ చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి తాజాగా విడుదలైన ఏడీఆర్ 2026 నివేదిక ఆసక్తికరమైన వివరాలను వెల్లడించింది. ఏడీఆర్ ...
డీఎస్సీ అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా యువత పోరాటం.. నిరసన ర్యాలీలకు వైఎస్ జగన్ అభినందనలు!
డీఎస్సీ పరీక్షల్లో పేపర్ లీకేజీలు (DSC Examinations Paper Leakages), స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీలో (Sport Quota Posts Recruitment) జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ ...
ఏపీ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయలపై రేవంత్ రెడ్డి కామెంట్స్.. ఇరుకున పడ్డ నారా లోకేష్?
తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) బకాయల అంశాన్ని మరోసారి రాజకీయ చర్చకు తెరలేపాయి. ...
టీడీపీ కార్యాలయాలకు ప్రభుత్వ భూముల పందేరం? రెండేళ్లలో 20కి పైగా కేటాయింపులు
ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)కార్యాలయాల (Office) కోసం ప్రభుత్వ భూముల కేటాయింపులు (Government Lands Allocations) వరుసగా కొనసాగుతున్నాయి. పేదలకు సెంటు భూమి కూడా ...
Uday Krishna Reddy: నేను ఎక్కడికీ పారిపోలేదు.. నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా!
ఉదయ్ కృష్ణా రెడ్డి (Uday Krishna Reddy) తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ.. తాను ఎక్కడికీ పారిపోలేదని, పరారీలో (Absconding) లేనని స్పష్టం చేశారు. తనపై తోటి ట్రైనీ ఐపీఎస్ (Trainee IPS) ...
డీఎస్సీ స్కాంపై జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు లోకేష్ సమాధానం ఎందుకు చెప్పలేదు? యువతలో పెరుగుతున్న సందేహాలు!
డీఎస్సీ-2025(DSC-2025) నియామక ప్రక్రియలో (Recruitment Process) అక్రమాలపై రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఇప్పటికే పలుమార్లు మీడియా సమావేశాలు నిర్వహించి వివరాలు వెల్లడించారు. ...
నేటి నుంచి సింహాచలం గిరి ప్రదక్షిణ ప్రారంభం.. పోటెత్తుతున్న భక్తజనం!
విశాఖలోని సింహాచలం (Simhachalam) అప్పన్న గిరి ప్రదక్షిణ (Appanna Giri Pradakshina) నేడు ఘనంగా ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు (Devotees) సింహాద్రికి తరలివచ్చారు. అప్పన్న తొలిపావంచ వద్ద కొబ్బరికాయలు ...
నారా లోకేష్కు పేర్ని నాని సవాల్..డీఎస్సీ అక్రమాలపై చర్చకు రమ్మని డిమాండ్!
వైఎస్సార్సీపీ(YSRCP) నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) డిఫాక్టో సీఎం నారా లోకేష్పై (Nara Lokesh) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, చర్చలకు సవాళ్లు విసరడం ...
డీఎస్సీ–2025 స్కామ్పై యువత తిరుగుబాటు.. సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తుంది?
డీఎస్సీ–2025(DSC-2025) నియామకాల్లో అక్రమాలపై ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులు, వారికి అండగా నిలిచిన యువత చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రశ్నాపత్రం లీక్ (Question Paper ...














