ఆంధ్ర పోలిటిక్స్
జగన్ వెళ్లిన తర్వాతే కదిలిన ప్రభుత్వం? గాదె సాయికృష్ణ కేసులో కొత్త మలుపు!
విజయవాడ (Vijayawada) కృష్ణలంకకు (Krishnalanka) చెందిన గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) కేసులో ఎట్టకేలకు ప్రభుత్వం కదిలినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan ...
ఒంగోలులో పొగాకు రైతుల ఆందోళన.. వందల ట్రాక్టర్లతో భారీ ర్యాలీ, ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం
ప్రకాశం జిల్లా ఒంగోలులో (Ongole) పొగాకు రైతుల (Tobacco Farmers) ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గిట్టుబాటు ధర (Remunerative Price) కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపిస్తూ వందలాది ...
జగన్ కదిలితేనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతున్నాయా? ప్రజల్లో జోరుగా చర్చ!
ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) కూటమి ప్రభుత్వానికి (Coalition Government) ప్రజలు స్పష్టమైన ప్రజా మద్దతుతో అధికార బాధ్యతలు అప్పగించినప్పటికీ, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో స్పందించడం లేదనే అభిప్రాయం క్రమంగా బలపడుతోంది. ...
గాదె సాయికృష్ణ, క్రాంతికుమార్ కేసులుపై NHRCకి వైయస్ఆర్సీపీ ఎంపీలు ఫిర్యాదు..!
విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) అదృశ్యం, లాకప్ డెత్ (Lockup Death) ఆరోపణలు మరియు కృష్ణలంక పోలీస్ స్టేషన్ (Krishnalanka Police Station) సీఐ నాగరాజు(CI Nagaraju) ...
1-2 కేసులు ఉంటే ప్రాణాలు తీసేస్తారా?.. సాయికృష్ణ లాకప్ డెత్పై గుడివాడ అమర్నాథ్ తీవ్ర ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) సంచలనం సృష్టించిన సాయికృష్ణ (Sai Krishna) లాకప్ డెత్ (Lockup Death) ఘటనపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ...
ఒక లాకప్ డెత్తో సీఎం పదవే పోయింది? ఇప్పుడు ఏపీలో మళ్లీ చర్చకు వచ్చిన ఆ చారిత్రక కేసు ఏమిటి?
ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) విజయవాడ (Vijayawada) కృష్ణలంకలో (Krishnalanka) చోటుచేసుకున్న గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) లాకప్ డెత్ ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఘటనపై రాజకీయ, సామాజిక వర్గాల ...
గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్.. సీబీఐ దర్యాప్తుకు డిమాండ్..
విజయవాడలో (Vijayawada) సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) కేసులో వైఎస్సార్సీపీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ (YS Jagan Mohan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం సాయంత్రం ...














