ఆంధ్ర పోలిటిక్స్
ఆరోగ్యశ్రీపై సత్యకుమార్ వ్యాఖ్యలలో స్పష్టత కరువు!
పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందాలనే మహోన్నత లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Dr. YS Rajasekhara Reddy) ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం (Aarogyasri Scheme) ...
పీ4 పేరుతో ఆడబిడ్డ నిధికి మంగళం పాడేశారా?
ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్(Super Six) హామీలను (Promises) అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం (Coalition Government) ప్రజలకు భరోసా ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై (State Financial Situation) పూర్తి ...
‘నా దేశం–నా బాధ్యత’ నినాదం అటకెక్కిందా? నాలుగు రోజుల ప్రచారానికే పరిమితమైన పొదుపు మంత్రం?
పశ్చిమాసియాలో (West Asia) నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల (War Tensions) నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం “నా దేశం–నా బాధ్యత”(“My Nation–My Responsibility”) పేరుతో పొదుపు చర్యలకు (Savings Measures) శ్రీకారం చుట్టిన విషయం ...
రెండేళ్ల కూటమి పాలనపై జగన్ తీవ్ర విమర్శలు.. ప్రజలను మొసం చేశారంటూ ట్వీట్!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేయడంలో విఫలమైందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ...
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబుకు ఇదే చివరి టర్మ్..ప్రజల ఆగ్రహం బయటపడింది.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “వెన్నుపోటు పాలనకు 2 ఏళ్లు” నిరసన కార్యక్రమాలు ఘన విజయాన్ని సాధించాయని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) తెలిపారు. ఈ నిరసన ర్యాలీలకు ప్రజలు(People) ...
“పవన్ కళ్యాణ్ ఓజీ కాదు.. పెద్ద క్యాబేజీ”: ఆర్కే రోజా
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై (Pawan Kalyan) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) మహిళా నేత, మాజీ మంత్రి ...
విజయవాడ ఎంపీ చిన్నీపై విచారణ చేయాలని ఈడీకి లేఖ రాసిన మాజీ ఎంపీ కేసినేని నాని.
విజయవాడ ఎంపీ (Vijayawada MP) కేసినేని శివనాథ్ (Kesineni Sivanath) (చిన్నీ)(Chinni) ఆయన అనుచరులపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం (Money Laundering Act) కింద సమగ్ర విచారణ జరపాలని మాజీ ఎంపీ ...
కూటమిలో కబ్జా రాయుళ్ల హవా.. ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన
ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) అధికార కూటమి నాయకులు, కార్యకర్తల అండదండలతో భూకబ్జాలు పెరుగుతున్నాయనే ఆరోపణలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ప్రభుత్వ భూములు, అసైన్డ్ స్థలాలు, దేవాలయ ఆస్తులు, సామాన్య ప్రజల నివాస స్థలాలు, ప్రైవేట్ ...
రెండేళ్ల కూటమి పాలనకు మైనస్ మార్కులేనా?
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) రెండేళ్ల కూటమి పాలనపై (Coalition Governance) తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందనే వాదనలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు (Promises) అమలు కాలేదని, సంక్షేమ ...














