ఆంధ్ర పోలిటిక్స్

ఆ విప్లవం ఇప్పుడు ఎక్కడుంది.. దళితులంతా ప్రశ్నించాలి: ఎంపీ గురుమూర్తి

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) టీడీపీ(TDP) అధికారంలోకి వచ్చిన ప్రతిసారి దళితులపై (Dalits) అక్రమ కేసులు (Illegal Cases) పెడుతున్నారని వైసీపీ ఎంపీ (YSRCP MP) గురుమూర్తి (Gurumurthy) తీవ్ర ఆరోపణలు చేశారు. గుంటూరు ...

టోల్‌గేట్ల వద్ద అధికార దర్పంతో రెచ్చిపోతున్న కూటమి నేతలు!

రాష్ట్రంలో టోల్‌గేట్ల (Toll Gates వద్ద వరుసగా జరుగుతున్న దాడులు (Attacks) ఆందోళన కలిగిస్తున్నాయి. కూటమి ప్రభుత్వ శ్రేణులకు (Coalition Government Cadres) అడ్డూ అదుపు లేకుండా పోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరైనా ...

ఏపీలో ఉనికిలో లేని ఇండీ కూటమిని విమర్శించడానికి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలా?

మహిళా రిజర్వేషన్ బిల్లుకు (Women Reservation Bill) మద్దతుగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు (Assembly Special Sessions) నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) ప్రకటించారు. ఈ నెలాఖరులో లేదా మే ...

వడదెబ్బతో మృత్యువాత పడుతున్న వ్యవసాయ కూలీలు – వసతుల కల్పనలో ప్రభుత్వ అలసత్వమే కారణమా?

రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు ప్రభావం చూపుతున్న ఈ సమయంలో ఉపాధి హామీ కూలీల (Employment Guarantee Workers) జీవన పరిస్థితులు మరింత దయనీయంగా మారుతున్నాయి. ప్రభుత్వం ఉత్సవాలు, సంబరాలలో నిమగ్నమై ఉన్నప్పటికీ, పేద ...

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..

స్వల్ప అస్వస్థత కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ (Andhra Pradesh Governor) ఎస్ అబ్దుల్ నజీర్‌ను (S. Abdul Nazeer) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తాజాగా పరామర్శించారు. ...

వ్యవసాయ భూమే లేని సింగపూర్ కి వ్యవసాయశాఖ మంత్రి ? ఏం నెర్చుకుంటారో అంటూ విమర్శలు!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని (Economic Crisis) ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాలు (Government Decisions) తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. రాష్ట్ర ఆదాయంలో దాదాపు 90-99 శాతం ...

పోలీస్ స్టేషన్‌లోనే జనసేన నేతపై దాడి యత్నం?

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసిన ఒక సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ (Ibrahimpatnam Police Station) పరిధిలో చోటుచేసుకుంది. జనసేన పార్టీ (Janasena Party) రాష్ట్ర కార్యదర్శి మరియు రాష్ట్ర ...

వృద్ధులకు కొత్త పింఛన్లు లేనట్టేనా..?

రాష్ట్రంలో సామాజిక పింఛన్ల (Pensions) వ్యవస్థపై తాజా పరిణామాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వృద్ధులకు కొత్త పింఛన్లు మంజూరు చేయడంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ...

చంద్రబాబు రైతులను కూడా మోసం చేశారు.. అన్నదాత సుఖీభవ ఎంతమందికి ఇచ్చారు?: సజ్జల ఫైర్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రైతులను(Farmers) ...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్ విస్తీర్ణంపై విస్మయం?

అమరావతి రాజధాని పరిధిలో ప్రతిపాదించిన ఔటర్ రింగ్ రోడ్ (ఒఆర్‌ఆర్‌) నిర్మాణం ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సుమారు 20 వేల ఎకరాల విస్తీర్ణంలో భూమి సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ...