ఆంధ్ర పోలిటిక్స్

ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్

ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నియమితులయ్యారు. హైకోర్టు ఆవిర్భావం తర్వాత ఒక మహిళ ఈ అత్యున్నత పదవిని చేపట్టడం ఇదే తొలిసారి ...

కూటమి పాలనలో ఉక్కపోత అనుభవిస్తున్న దళిత ఎమ్మెల్యేలు?

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ళ తరువాత దళిత ఎమ్మెల్యేల పరిస్థితిపై సరికొత్త చర్చ మొదలైంది. అధికారంలో భాగస్వాములైనప్పటికీ, తమ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయి అధికారాలు అందడం లేదనే ఆవేదనను పలువురు ...

అన్నా క్యాంటిన్లు: నిర్మాణం నుండి నాణ్యత వరకు అనేక ఆరోపణలు?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమని చెబుతున్న అన్నా క్యాంటిన్ల పథకం ప్రస్తుతం అనేక వివాదాలకు, అవకతవకల ఆరోపణలకు కేంద్రబిందువుగా మారింది. పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ప్రారంభించామని చెబుతున్న ఈ ...

పంచాయతీరాజ్ దినోత్సవం: ఏపీ పల్లెల్లో ‘గ్రామ స్వరాజ్యం’ నుంచి ‘గ్రామ సంక్షోభం’ వైపు?

భారత రాజ్యాంగంలోని 73వ సవరణ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ 1993 ఏప్రిల్ 24 నుండి అమలులోకి వచ్చిన ‘పంచాయతీరాజ్ వ్యవస్థ’ నేడు 33 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రజలకు ...

మొక్కజొన్న రైతుల ఆవేదన పట్టని ప్రభుత్వం?

రాష్ట్రంలో రైతుల సమస్యలు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ముఖ్యంగా మొక్కజొన్న పండించిన రైతులు దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తమ కష్టాలను పట్టించుకునే నాయకత్వం లేకపోవడం పట్ల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ...

దస్తగిరి భార్య స్టేట్మెంట్ తో అబాసుపాలైన తెలుగుదేశం?

కడప జిల్లాలో సంచలనం సృష్టించిన దస్తగిరి హత్య కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ ఘటన చుట్టూ మొదట నుంచే రాజకీయ ఆరోపణలు, ప్రతిఆరోపణలు వెల్లువెత్తగా, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఈ ...

విశాఖలో నడకకే పన్నా? ప్రజలపై కొత్త భారంతో కలకలం!

మహా విశాఖ నగరంలో ఇప్పుడు సాధారణ నడక కూడా ఖర్చుతో కూడుకున్నదిగా మారిందా అనే ప్రశ్నలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మున్సిపల్ స్టేడియాలు మరియు ప్రభుత్వ పార్కుల్లో నడవాలంటే ఒక్కో వ్యక్తి రూ.720 ...

ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వం ముప్పేట దాడి?

రాష్ట్రంలో ఆరోగ్య రంగంపై ప్రభుత్వ విధానాలపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ఆరోగ్యశ్రీ పథకానికి బకాయిల చెల్లింపులలో ఆలస్యం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత వంటి పరిణామాలు ప్రజల్లో ...

కూటమి పాలనలో ఆలయాల పవిత్రతపై నీలి నీడలు… చైర్మన్ల ప్రవర్తనలే కారణమా?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆలయాల పరిపాలనలో వరుస వివాదాస్పద ఘటనలు వెలుగులోకి రావడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ఆలయ కమిటీలకు చైర్మన్లుగా నియమితులైన కొంతమంది వ్యక్తుల ప్రవర్తనపై ప్రజల్లో ...

జగన్‌కు ఆశీర్వచనం అందించిన అర్చకులకు నోటీసులా?

పులివెందుల పర్యటన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వేద ఆశీర్వచనం అందించిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఒంటిమిట్ట కోదండ రామాలయానికి చెందిన వేదపండితులు జగన్ నివాసానికి చేరుకుని ...