ఆంధ్ర పోలిటిక్స్

పంచదార్ల కొండపై వైసీపీ పోరాటానికి దిగొచ్చిన పవన్ – మిగిలిన కొండల మాటేంటి?

అనకాపల్లి జిల్లాలోని (Anakapalli District) చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన పంచదార్ల కొండను అక్రమ మైనింగ్ నుంచి రక్షించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) చేపట్టిన పోరాటం కీలక మలుపు తిరిగింది. స్థానిక ప్రజల ...

అన్యాయానికి గురైన ప్రతి గడపకి జగన్ భరోసా!

రాజకీయాల్లో సభలు, హామీలు, వాగ్దానాలు సాధారణమే. అయితే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారి మధ్యకు వెళ్లి, కన్నీళ్లు తుడిచి, “నేనున్నాను”(I am with you) అని ధైర్యం చెప్పే నాయకత్వం మాత్రం అరుదుగా ...

కూటమి పాలనలో ఆలయ నిధుల మళ్లింపు? న్యాయస్థానాల తీర్పులను ధిక్కరిస్తున్నారా అన్న ప్రశ్నలు

కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ వంటి సంక్షేమ పథకాల కోసం దేవాలయ నిధులను మళ్లిస్తున్నదన్న అంశంపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన కానుకలను ప్రభుత్వ పథకాల ...

పొగాకు రైతులకు తోడుగా జగన్‌ పోరాటం.. 10 రోజుల్లో పశ్చిమగోదావరిలో పర్యటన!

పొగాకు ధరల (Tobacco Prices) పతనంతో తీవ్ర సంక్షోభంలో ఉన్న రైతుల సమస్యలను (Farmers Problems) స్వయంగా తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ(YSRCP) అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) వచ్చే 10 ...

తిరుమలలో ఆంజనేయస్వామి విగ్రహం చోరీపై భూమన ఆగ్రహం!

తిరుమలలో(Tirumala) వందల ఏళ్ల పురాతన ఆంజనేయస్వామి విగ్రహం (Lord Hanuman Idol) మాయమవడం తీవ్ర కలకలం రేపింది. మొదటి ఘాట్ రోడ్డులోని (First Ghat Road) మెట్ల మార్గంలో ఉన్న ఈ విగ్రహాన్ని ...

ఏపీలో బెనిఫిట్ షోలకే ప్రాధాన్యమా..? నీట్, డీఎస్సీ లీకేజీలపై ప్రభుత్వం మౌనం ఎందుకు..?ప్రభుత్వంపై కేతిరెడ్డి ఫైర్

నీట్(NEET), డీఎస్సీ (DSC) పేపర్ లీకేజీల (Paper Leakages) వ్యవహారంపై వైసీపీ(YSRCP) నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి (Ketireddy Venkatarami Reddy) తీవ్రంగా స్పందించారు. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీపై పెద్ద ఎత్తున నిరసనలు, ...

తిరుమల ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద ఆంజనేయస్వామి విగ్రహం చోరీ!

తిరుమలలో(Tirumala) షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తొలి ఘాట్ రోడ్డులోని (Ghat Road) 7వ మైలు వద్ద నిత్య పూజలు అందుకునే ఆంజనేయస్వామి విగ్రహం (Lord Hanuman Idol) మాయమైంది. గుర్తుతెలియని వ్యక్తులు ...

లోకేష్‌ను కలిసేందుకు వెళ్లిన దళిత పారిశ్రామికవేత్తలపై దౌర్జన్యం ?

గుంటూరు జిల్లా (Guntur District) మంగళగిరి మండలం (Mangalagiri Mandal) చినకాకాని (Chinakakani) సమీపంలోని ఎస్ఆర్ఎ జంక్షన్ (SRA Junction) వద్ద 21 రోజులుగా సబ్సిడీ బకాయిల (Subsidy dues) మంజూరు కోసం ...

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు..టూరిస్టులపై కొత్త ఆంక్షలు!

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కరోనా (COVID-19) మరోసారి టెన్షన్ పెడుతోంది. రాష్ట్రంలో గురువారం 7 కొత్త కోవిడ్ కేసులు (COVID Cases) నమోదవడంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. తాజా కేసుల్లో గుంటూరు (Guntur) జిల్లాలో 4, ...

వచ్చింది 6,962 కోట్లు.. వెళ్లింది 6,215 కోట్లు: రెండేళ్ల కూటమి పాలనలో కుప్పకూలిన పారిశ్రామిక రంగం?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేదని కేంద్ర ప్రభుత్వం(Central Government), నీతి ఆయోగ్ (NITI Aayog) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రానికి ...