తెలుగు
గుంటూరు ఘటనపై జగన్ ఆగ్రహం.. మహిళలకు రక్షణ ఎక్కడ అంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు!
గుంటూరులో(Guntur) ఓ మహిళను(Women) వివస్త్రను చేసి దాడికి పాల్పడిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళపై ...
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు – 2024 ప్రకటన..నేషనల్ అవార్డ్ గెలుచుకున్న తెలుగు సినిమాలు!
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు-2024ను (72 National Film Awards-2024) అధికారికంగా ప్రకటించారు. మొత్తం 34 భాషల్లో (34 Languages) రూపొందిన సుమారు 400 చిత్రాలను పరిశీలించిన జ్యూరీ వివిధ విభాగాల్లో విజేతలను ...
వెంకటరెడ్డి నేను ఒకే కుటుంబం కాదు..మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు!
రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) మరోసారి మంత్రి పదవి (Minister Post) అంశంపై తన అసంతృప్తిని పరోక్షంగా బయటపెట్టారు. తనకు పదవులు అడుక్కోవడం తెలియదని, హక్కు కోసం పోరాడటమే తెలుసని స్పష్టం చేశారు. ...
అహ్మదాబాద్ బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర పేలుడు.. 8 మంది మృతి, 9 మందికి తీవ్ర గాయాలు!
గుజరాత్లోని (Gujarat) అహ్మదాబాద్లో (Ahmedabad) శనివారం జరిగిన భారీ బాణసంచా ఫ్యాక్టరీ (Firecracker Factory) పేలుడు (Explosion) తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అక్రమంగా నిర్వహిస్తున్న పటాకుల తయారీ కేంద్రంలో ఒక్కసారిగా సంభవించిన పేలుడుతో ...
గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు గిరిజన మత్స్యకారులు మృతి.. వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి!
పోలవరం (Polavaram) జిల్లా ఎటపాక (Etapaka) మండలం గొల్లగూడెం (Gollagudem) సమీపంలోని గోదావరి నదిలో (Godavari River) జరిగిన విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. చేపల వేట కోసం నదిలోకి ...
UCC Bill: “ఒక్క పెళ్లి చేసుకున్న వారికే రాష్ట్రంలో ఉండే హక్కు..” సీఎం మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు..!
మధ్యప్రదేశ్లో (Madhya Pradesh) యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)(UCC) అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో యూసీసీ బిల్లును(UCC Bill) ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి మోహన్ ...
70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా.. సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్!
హైదరాబాద్లోని (Hyderabad) సరూర్నగర్ స్టేడియంలో (Saroornagar Stadium) జరిగిన బీఆర్ఎస్ యువజన సభలో (BRS Youth Meeting) ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Government) తీవ్ర స్థాయిలో ...
పంచదార్ల పవిత్ర కొండపై మైనింగ్ ముప్పు..! 1200 ఏళ్ల వారసత్వం అంతరించిపోతోందా?
అనకాపల్లి (Anakapalli) జిల్లాలోని చారిత్రాత్మక పంచదార్ల (Panchadarla) పుణ్యక్షేత్రం ప్రస్తుతం మైనింగ్ (Mining) కార్యకలాపాల కారణంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాంబిల్లి మండలంలోని ఫణిగిరిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి సుమారు 1200 ...
ఏపీలో పరిశ్రమలు పరార్.. సులభతర వాణిజ్య ర్యాంకింగ్లో భారీ పతనం?
ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) పారిశ్రామిక వాతావరణంపై మరోసారి చర్చ మొదలైంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం (Central Government) విడుదల చేసిన సులభతర వాణిజ్యం ర్యాంకింగ్లో (Ease of Doing Business Ranking) రాష్ట్రం ఏకంగా ...
గిరిజన హక్కులపై మన్యం గర్జన.. 1/70 చట్టం, జీవో 3 కోసం పోరు బాట!
ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) గిరిజన హక్కుల పరిరక్షణ (Tribal Rights Protection) కోసం మన్యం ప్రాంతం మరోసారి ఉద్యమ బాట పట్టింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో (Paderu) వేలాది మంది గిరిజనులు ...














