తెలుగు

ఇరాన్‌తో ఒప్పందం అసంభవం.. 3 వారాల్లో కఠిన చర్యలు అంటూ ట్రంప్ హెచ్చరిక

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్‌పై (Iran) మరోసారి కఠిన వైఖరి వ్యక్తం చేశారు. ఇరాన్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, భవిష్యత్తులో కూడా ...

డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై విచారణకు రాష్ట్రపతి ఆదేశం.

ఒక వీడియోతో మొదలైన వివాదం ఇప్పుడు రాష్ట్రస్థాయి రాజకీయ దుమారంగా మారింది. ఇటీవల రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) పేరు సోషల్ మీడియాలో భారీగా చర్చకు వచ్చింది. ఒక సందర్భంలో అంబేద్కర్ ...

జనసేన కార్యాలయం వద్ద కాపు నేతల నిరసన

ఆంధ్రప్రదేశ్‌లో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు జనసేన కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కాపు విద్యార్థుల విదేశీ విద్య నిధులు విడుదల చేయాలని వారు ...

కల్లబొల్లి మాటల కట్టిపెట్టండి మీరు చేసిన మంచి ఏమిటో చెప్పండి – చిన్న శ్రీను సూటి ప్రశ్నలు

విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు కళా వెంకట్రావును ఉద్దేశించి తీవ్ర స్థాయిలో ప్రశ్నలు సంధించారు. తాము చేతల ప్రభుత్వమని, ప్రత్యర్థులు కేవలం ...

మైనింగ్ స్కామ్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఫైర్.. సీఎం పై తీవ్ర ఆరోపణలు

తెలంగాణ (Telangana)  రాజకీయాల్లో మైనింగ్ వివాదం (Mining Scam)  మరింత వేడెక్కుతోంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy)  నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ప్రభుత్వం పై ఘాటైన విమర్శలు ...

అమరావతి బిల్లుపై లోక్‌సభలో మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

అమరావతి రాజధాని (Amaravati Capital) అంశంపై లోక్‌సభలో (Lok Sabha) జరిగిన చర్చ తీవ్ర రాజకీయ వేడిని రేపింది. వైఎస్సార్‌సీపీ(YSRCP) తరఫున మాట్లాడిన ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy) కీలక ఆరోపణలు ...

ఏప్రిల్ ఫూల్ డే సందర్భంగా, ప్రజలను చంద్రబాబు ఎలా మభ్యపరుస్తారో అవగాహన కల్పించాలి – విపక్షం

ఎన్నికల హామీల పేరుతో సామాన్య ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు (Nara Chandrababu Naidu) సర్వసాధారణమైందని విపక్షం తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. 1995 నుండి ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన హామీలను (Promises) ...

అమరావతి పేరుతో భారీ అవినీతి – వైయస్ జగన్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో (Politics) మరోసారి అమరావతి (Amaravati) అంశం హాట్‌టాపిక్‌గా మారింది. వైఎస్సార్‌సీపీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Y. S. Jagan Mohan Reddy) తాడేపల్లిలో నిర్వహించిన ...

జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. గందర్‌బల్ అటవీలో ఉగ్రవాది హతం

జమ్మూకాశ్మీర్‌లో (Jammu & Kashmir) మరోసారి భద్రతా దళాలు ఉగ్రవాదులపై కఠిన చర్యలు చేపట్టాయి. గందర్‌బల్ జిల్లాలో (Ganderbal District) ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు, సైన్యం, సీఆర్పీఎఫ్ (CRPF) సంయుక్తంగా భారీ ...

అనుదీప్ మృతిపై ప్రశ్నించిన జనసేన నాయకుడిపై వేటు వేసిన పవన్ కళ్యాణ్?

జనసేన కార్యకర్త అనుదీప్ మృతి చుట్టూ అనుమానాలు ముసురుకుంటున్న వేళ, న్యాయం చేయాలంటూ గొంతెత్తిన వారిపైనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ తీసుకున్న ఈ ...