varathabyte

Vartha Byte

అన్నమయ్య జిల్లాలో కలకలం: మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన జనసేన కార్యకర్త

అన్నమయ్య (Annamayya) జిల్లాలో మైనర్ బాలిక కిడ్నాప్ (Minor Girl Kidnap) ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ములకలచెరువు మండలం నాయనచెరువు పల్లెకు చెందిన హరినాథ్ (Harinath) అనే వ్యక్తి బాలికను ...

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..‘కల్కి 2’ షూటింగ్ స్టార్ట్!

‘కల్కి 2’ (Kalki 2) షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 2026 నుంచి ఈ సినిమా ప్రధాన షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని శంకర్ పల్లి (Shankar ...

వినుకొండ పర్యటనలో చంద్రబాబుకి నిరసన సెగ

వినుకొండ (Vinikonda) పట్టణంలో నిర్వహించిన స్వచ్ఛంద–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) గారికి అనూహ్యంగా నిరసన సెగ తగిలింది. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో రైతు సంఘాలు, గిరిజన సంఘాలు, ...

ఏపీలో లడ్డూ సమస్య తప్ప ఇంకేమీ సమస్యలు లేవా? : అంబటి రాంబాబు

ఏపీలో (Andhra Pradesh) అసలు ప్రజల సమస్యలు పక్కనపెట్టి లడ్డూ వివాదాన్నే (Laddu Controversy) రాజకీయంగా లాగుతున్నారా అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) తీవ్రంగా ప్రశ్నించారు. ముఖ్యంగా నారా ...

HYDలో ఉద్రిక్త పరిస్థితి: బీజేపీ చీఫ్ రాంచందర్ రావు అరెస్టు

హైదరాబాద్‌లో (Hyderabad) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాంచందర్ రావు (Ramchander Rao) ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. కామారెడ్డి (Komareddy) వెళ్లేందుకు రాంచందర్ రావు యత్నించగా, ముందస్తు ...

ఏపీలో కలవరపెట్టిన మరో దారుణం…4 ఏళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడి అత్యాచారయత్నం!

ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో (Devarapalli Mandal) అమానుష ఘటన వెలుగుచూసింది. నాలుగేళ్ల చిన్నారిపై (Four-Year-Old Girl) 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం ...

ఆ ఫోటోలు డ్యామేజ్ చేస్తాయని లోకేష్ కి ఆర్కే సలహా ఇస్తున్నారా?

తెలుగుదేశం పార్టీకి (Telugu Desam Party) ఆస్థాన మీడియాగా పేరుగాంచిన ఆంధ్రజ్యోతిలో (Andhra Jyothi) వచ్చిన తాజా ‘కొత్తపలుకులు’ (Kotha Palukulu) వ్యాసం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ముఖ్యంగా నారా ...

పరకామణి దర్యాప్తు రీ ఓపెన్ ప్లాన్… ప్రభుత్వంపై భూమన తీవ్ర విమర్శలు

తిరుమల పరకామణి చోరీ కేసు (Tirumala Parakamani Theft Case) మళ్లీ నమోదు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు టీటీడీ(TTD) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) సంచలన ఆరోపణలు ...

లడ్డూ వివాదంలో ఎకసభ్య కమిటీ ఏర్పాటుపై సుప్రీం తలుపు తట్టిన సుబ్రహ్మణ్య స్వామి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న తిరుమల(Tirumala) లడ్డూ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదంలో (Laddu Prasadam) జంతు కొవ్వు, చెత్త నూనె ...

నారా లోకేష్ పై జూపిటర్ ఆస్ట్రాలజీ చెప్పిన జోస్యం నిజమౌతుందా?

గ్రహాలు, నక్షత్రాలు, రాశుల స్థితిగతుల ఆధారంగా మానవ జీవితాన్ని విశ్లేషించే జ్యోతిషశాస్త్రం భారతీయ సంస్కృతిలో ప్రాచీనమైన స్థానం సంపాదించుకుంది. కర్మ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని నవగ్రహాల ప్రభావం మనుష్యుల జీవితంలోని శుభాశుభాలను నిర్ధేశిస్తుందని ...