ఆంధ్ర పోలిటిక్స్

AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో (AP Liquor Scam Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి(Dhanunjaya ...

సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?

గ్రామ (Village), వార్డు(Ward) సచివాలయాల్లో (Secretariats) పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తుపై (Employees Future) ప్రభావం చూపే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం (Government) తీసుకుంది. మొత్తం 6,124 మంది ఉద్యోగులను వివిధ ప్రభుత్వ శాఖలకు ...

అమరావతి కాంట్రాక్టర్ల కోసం డీజిల్ నిల్వలను మళ్లించడంతోనే ఇంధన సమస్యా?

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ప్రస్తుతం నెలకొన్న పెట్రోల్(Petrol), డీజిల్ (Diesel) కొరత వెనుక అమరావతి నిర్మాణ పనులతో (Amaravati Construction works) సంబంధం ఉందన్న విషయం బయటపడటం ఆందోళనకరంగా మారింది. రాష్ట్రంలో సాధారణ ...

Gudivada Amarnath: విశాఖ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌పై అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు..క్లారిటీ ఇవ్వాలంటూ డిమాండ్

విశాఖపట్నంలో (Visakhapatnam) ప్రతిపాదిత డేటా సెంటర్ ప్రాజెక్ట్‌పై (Data Center Project) మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రాజెక్ట్‌కు అసలు పునాది వైఎస్ జగన్ ...

ఏపీలో ఇంధన సంక్షోభం – పెట్రోల్‌ బంకుల వద్ద వైఎస్సార్‌సీపీ నేతల నిరసన!

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) పెట్రోల్‌(Petrol), డీజిల్‌ (Diesel) కొరత రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. ఇటీవల యూరియా(Urea), గ్యాస్‌ (Gas) కొరతల తరువాత ఇప్పుడు ఇంధన సంక్షోభం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ...

నర్సీపట్నంలో వైయస్సార్సీపీ నేత ఉమాశంకర్ పై టీడీపీ దాడి?

నర్సీపట్నంలో (Narsipatnam) చోటుచేసుకున్న తాజా ఘటన రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది. మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్సీపీ(YSRCP) నేత పెట్ల ఉమాశంకర్ గణేశ్ (Petla Umashankar Ganesh) వాహనంపై జరిగిన దాడి స్థానికంగా ...

జగన్‌పై హత్యాయత్నం కేసు: నిష్పక్షపాత విచారణ ఏదీ?

విశాఖపట్నం విమానాశ్రయంలో (Visakhapatnam Airport) ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (YS Jaganmohan Reddy) జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తు తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది అని ఆ ...

విశాఖ డేటా సెంటర్: ప్రాజెక్టు వెనుక ఉన్న వాస్తవాలు, ఒప్పందాలు – క్రెడిట్ ఎవరికి చెందుతుంది?

విశాఖపట్నంలో (Visakhapatnam) గూగుల్ (Google)–అదానీ డేటా సెంటర్ (Adani Data Center) ప్రారంభోత్సవం సందర్భంగా, ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న వాస్తవాలు, ఒప్పందాలు మరియు క్రెడిట్ రాజకీయాలపై లోతైన విశ్లేషణ అవసరం అనే ...

రాష్ట్రంలో ఇందన కొరత పాలనా వైఫల్యమే – జగన్

రాష్ట్రంలో ఏర్పడిన ఇంధన కొరతపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యల్లో, సమస్యలను అవకాశాలుగా మార్చుకుని లాభాలు పొందడం ...

రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఇంధన సంక్షోభంపై కేంద్రానికి లేఖ రాసిన ఎంపీ గురుమూర్తి.

రాష్ట్రంలో తీవ్రంగా పెరిగిన పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) కొరతపై (Shortage) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) తిరుపతి ఎంపీ (Tirupati MP) డాక్టర్ మద్దిల గురుమూర్తి (Dr.Maddila Gurumoorthy) ...