ఆంధ్ర పోలిటిక్స్
ఉద్యోగుల ఆగ్రహం.. సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నం!
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి సమగ్ర శిక్ష, కేజీబీవీ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రూపంలో భారీ నిరసన సెగ తగిలింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ...
ఇంధన ధరలపై కూటమి నాయకులు ఇచ్చిన హామీలు ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంధన ధరలు మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. ఒకప్పుడు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తూ, ప్రజలపై “బాదుడే బాదుడు” మోపుతున్నారని వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా ...
అమరావతి స్టీల్ బ్రిడ్జ్ నుంచి సింహాచలం గోడ వరకూ… బయటపడుతున్న నిర్మాణాల డొల్లతనం ?
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ నిర్మాణాల నాణ్యతపై మరోసారి తీవ్రమైన చర్చ మొదలైంది. అమరావతిలో నిర్మాణంలో ఉన్న స్టీల్ బ్రిడ్జ్ గడ్డర్లు వంగిపోవడం, హంద్రీ–నీవా ప్రాజెక్టులో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పగిలిపోవడం, సింహాచలంలో నిర్మాణంలో ...
కొత్త కార్యక్రమాల పేరుతో అసలు ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లిస్తున్నారా?
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలకు పరిష్కారాలు చూపకుండా, కొత్త కొత్త కార్యక్రమాల (New Programs) పేరుతో ప్రజల దృష్టిని (People Attention) మళ్లించే ప్రయత్నం జరుగుతోందంటూ సీఎం చంద్రబాబు నాయుడుపై (Nara ...
జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన కీలక నేత
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రేపల్లె కాంగ్రెస్ (Repalle Congress) నేత మోపిదేవి శ్రీనివాసరావు (Mopidevi Srinivasa Rao) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో (YSRCP) చేరడం ...
బడి బాగుకోసం కూడా జోలే పడుతున్నారా? ప్రభుత్వ ప్రాధమిక బాధ్యతలపై కొత్త చర్చ!
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఒక నిర్దిష్ట రాజకీయ ధోరణి స్పష్టంగా కనిపిస్తోందనే విమర్శలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. భవిష్యత్తులో ప్రపంచ స్థాయి ...
వైఎస్ జగన్ ని కలిసి తమపై టీడీపీ వర్గియులు జరిపిన దాడులను వివరించిన మామిళ్లపల్లి గ్రామ రైతులు.
రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను (Maize Procurement Centers) వెంటనే ప్రారంభించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ (Ambati Muralikrishna) ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో మొదలైన దుమారం ...
నాడు రుషికొండపై రగడ.. నేడు యూనిటీ మాల్పై మౌనం? కూటమి ప్రభుత్వ ద్వంద్వ వైఖరిపై విమర్శలు
విశాఖపట్నం (Visakhapatnam) తీర అందాలకు ప్రతీకగా నిలిచే రుషికొండ (Rushikonda) చుట్టూ గత కొన్నేళ్లుగా సాగిన రాజకీయ, పర్యావరణ వివాదాలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు రుషికొండపై నిర్మాణాలను తీవ్రంగా వ్యతిరేకించిన ...
ఢిల్లీ ఇంటి హంగులకు రూ.67 లక్షలు?.. చంద్రబాబు ఖర్చులపై విమర్శల వెల్లువ?
రాష్ట్రంలో అభివృద్ధి పనులు (Development Works), సంక్షేమ కార్యక్రమాలు(Welfare Schemes), ఉద్యోగాల కల్పన (Employment Generation) వంటి కీలక అంశాలపై ప్రభుత్వం నిధుల కొరతను చూపుతున్న వేళ.. సీఎం చంద్రబాబు (CM Chandrababu ...














