జాతీయ వార్తలు

ఇద్దరు భారతీయ జర్నలిస్టులకు అరుదైన గుర్తింపు

పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పులిట్జర్ పురస్కారాలు (Pulitzer Prize)ఈసారి ఇద్దరు భారతీయ జర్నలిస్టులను (Indian Journalists) వరించాయి. డిజిటల్ నిఘా వ్యవస్థలు, పెరుగుతున్న సైబర్ మోసాలపై లోతైన విశ్లేషణాత్మక కథనాలు ...

ఎన్నికల కౌంటింగ్‌లో ట్విస్ట్.. సీఎంలే వెనుకబడటం సంచలనం

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటివరకు అజేయుల్లా కనిపించిన పలువురు రాజకీయ దిగ్గజాలు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ముఖ్యమంత్రులే (Sitting Chief Ministers) ...

సీఎం పీఠంపై తలపతి విజయ్.. మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో టీవీకే

తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో ఈసారి భారీ ట్విస్ట్ కనిపిస్తోంది. ఎప్పటిలాగే పాత పార్టీలే గెలుస్తాయనుకున్న అంచనాలను తలకిందులు చేస్తూ, నటుడు విజయ్ (Vijay) స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) దూసుకుపోతోంది. ...

Bhagwant Mann: మద్యం మత్తులో అసెంబ్లీలో సీఎం..? పంజాబ్ రాజకీయాల్లో కలకలం!

పంజాబ్ (Punjab) రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. కార్మిక దినోత్సవం (Labour Day) సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant ...

బీజేపీలో 7 ఆప్ ఎంపీల విలీనానికి రాజ్యసభ ఛైర్మన్ గ్రీన్ సిగ్నల్

రాజ్యసభలో (Rajya Sabha) బీజేపీకి(BJP) భారీ రాజకీయ బూస్ట్ లభించింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి చెందిన 7 మంది ఎంపీలు (MPs) బీజేపీలో విలీనం కావడాన్ని రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ...

అమిత్ షాపై మమతా బెనర్జీ ఫైర్.. తలకిందులుగా వేలాడదీయడం ఏంటని ఆగ్రహం

పశ్చిమ బెంగాల్ (West Bengal) ఎన్నికల (Elections) వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress), ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party – BJP) మధ్య రాజకీయ పోరు ...

నీతి ఆయోగ్‌ వైస్ ఛైర్మన్‌గా అశోక్ లాహిరి, 5 కొత్త సభ్యుల నియామకం

దేశ విధాన రూపకల్పనలో కీలక సంస్థగా ఉన్న నీతి ఆయోగ్‌ను (NITI Aayog) కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులతో పునర్వ్యవస్థీకరించింది. ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) నేతృత్వంలోని ఈ సంస్థకు కొత్త ...

అక్షయ్ కుమార్ కుమార్తెకు సైబర్ వేధింపులు..సంవత్సరం తర్వాత నిందితుడు అరెస్ట్

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కుటుంబాన్ని (Akshay Kumar Family) కలవరపరిచిన సైబర్ వేధింపుల కేసులో (Cyber Harassment Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె (Daughter) నిత్తారాకు ...

AAP ఎంపీల పార్టీ మార్పుపై కేజ్రీవాల్ ఫైర్.. ఢిల్లీలో రాజకీయ ప్రకంపనలు

రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీకి చెందిన పలువురు ఎంపీలు రాఘవ్ చద్దా నేతృత్వంలో బీజేపీలో చేరినట్లు వార్తలు రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ పరిణామంపై ...

తమిళనాడులో పోలింగ్ ప్రారంభం.. డీఎంకే, ఏఐడీఎంకే, టీవీకే మధ్య హోరాహోరీ పోటీ

తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 950 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన పార్టీలైన డీఎంకే, ఏఐడీఎంకే, టీవీకే మధ్య త్రిముఖ ...