జాతీయ వార్తలు
టీవీకే మేనిఫెస్టో విడుదల.. ఉచిత సిలిండర్లు, మహిళలకు రూ.2,500 సహా విజయ్ 10 భారీ హామీలు
తమిళనాడు (Tamil Nadu) ఎన్నికల వేళ తమిళగ వెట్రి కళగం (Tamilaga Vettri Kazhagam – TVK) పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్(Vijay) తన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను (Election Manifesto) ...
డీలిమిటేషన్ బిల్లుపై విజయ్ ఫైర్.. తమిళనాడుకు భారీ నష్టం అంటూ హెచ్చరిక
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డీలిమిటేషన్ (Delimitation) అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు-2026 పై దక్షిణాది రాష్ట్రాలు (Southern States) ...
సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా
బిహార్ (Bihar) రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) తన పదవికి రాజీనామా చేశారు. కేబినెట్ సమావేశం (Cabinet Meeting) అనంతరం గవర్నర్ను (Governor) కలిసి అధికారికంగా ...
అమర్నాథ్ యాత్ర షెడ్యూల్ విడుదల..రిజిస్ట్రేషన్ వివరాలు ఇవే
అమర్నాథ్ యాత్రకు (Amarnath Yatra) వెళ్లే భక్తులకు ముఖ్య సమాచారం. ఈ సంవత్సరానికి సంబంధించిన యాత్ర షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లోని (Jammu & Kashmir) అనంతనాగ్ జిల్లాలో ఉన్న ఈ ...
సంగీత ప్రపంచానికి తీరని లోటు.. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూత
భారతీయ సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. లెజెండరీ గాయని ఆశా భోస్లే (Asha Bhosle) (92) కన్నుమూశారు (Passed Away). గత కొన్ని రోజులుగా అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆమెను ...
Justice Yashwant Varma: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా, న్యాయవ్యవస్థలో సంచలనం
దేశ అత్యున్నత న్యాయవ్యవస్థలో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ (Justice) యశ్వంత్ వర్మ (Yashwant Varma) తన పదవికి రాజీనామా (Resignation) చేశారు. ఆయనపై అభిశంసన ప్రక్రియకు సిఫారసు ...
బిహార్ కొత్త ముఖ్యమంత్రి ఎవరు?..ఇదిగో పూర్తి వివరాలు
బిహార్ (Bihar) రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి (Samrat Choudhary) రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. జేడీయూ అధినేత నితీశ్ ...
3 రాష్ట్రాల్లో ప్రశాంత పోలింగ్.. భారీగా ఓటింగ్, శాతం ఎంత నమోదైందంటే?
కేరళ (Kerala), అస్సాం(Assam), పుదుచ్చేరిలో (Puducherry) ఎన్నికల పోలింగ్ (Election Polling) ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్లో ప్రజలు భారీగా పాల్గొంటున్నారు. ఎండలను లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ...
నారీశక్తి బిల్లుకు మద్దతివ్వండి.. వికసిత్ భారత్ కోసం మోడీ పిలుపు
దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలంటే మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) అన్నారు. 2047 నాటికి భారత్ను(India) వికసిత్ భారత్గా (Viksit Bharat) తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని ...
రేవంత్ రెడ్డికు కేరళ సీఎం పినరయి విజయన్ ఘాటు లేఖ.. రాజకీయాల్లో భాషా సంస్కారం అవసరమని హెచ్చరిక
కేరళ, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం మరింత ముదిరింది. కేరళ ప్రభుత్వ పనితీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి ...














