తెలుగు

‘నా దేశం–నా బాధ్యత’ నినాదం అటకెక్కిందా? నాలుగు రోజుల ప్రచారానికే పరిమితమైన పొదుపు మంత్రం?

పశ్చిమాసియాలో (West Asia) నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల (War Tensions) నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం “నా దేశం–నా బాధ్యత”(“My Nation–My Responsibility”) పేరుతో పొదుపు చర్యలకు (Savings Measures) శ్రీకారం చుట్టిన విషయం ...

India vs Afghanistan: నేడే భారత్ – ఆఫ్గనిస్తాన్ తొలి వన్డే..మ్యాచ్‌కు వర్షం ముప్పు?

భారత్(India), ఆఫ్గనిస్తాన్ (Afghanistan) మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు (ODI Series) నేడు ధర్మశాల (Dharamshala) వేదికగా తెరలేచింది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో (Himachal Pradesh Cricket Association ...

నేపాల్‌లో ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి 8 మంది దుర్మరణం

నేపాల్‌లో (Nepal) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుని 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కలకలం రేపింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు(Bus) అదుపుతప్పి దాదాపు 200 మీటర్ల ...

రెండేళ్ల కూటమి పాలనపై జగన్ తీవ్ర విమర్శలు.. ప్రజలను మొసం చేశారంటూ ట్వీట్!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేయడంలో విఫలమైందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ...

VenkyAnil5: క్రేజీ అప్‌డేట్.. జీవీ ప్రకాష్‌కు అనిల్ రావిపూడి స్పెషల్ వెల్‌కమ్! వీడియో వైరల్!

టాలీవుడ్‌లో ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్న మల్టీస్టారర్ చిత్రాల్లో #VenkyAnil5 ఒకటి. విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) – నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ...

Sajjala Ramakrishna Reddy: చంద్రబాబుకు ఇదే చివరి టర్మ్‌..ప్రజల ఆగ్రహం బయటపడింది.

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “వెన్నుపోటు పాలనకు 2 ఏళ్లు” నిరసన కార్యక్రమాలు ఘన విజయాన్ని సాధించాయని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) తెలిపారు. ఈ నిరసన ర్యాలీలకు ప్రజలు(People) ...

“పవన్ కళ్యాణ్ ఓజీ కాదు.. పెద్ద క్యాబేజీ”: ఆర్‌కే రోజా

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై (Pawan Kalyan) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) మహిళా నేత, మాజీ మంత్రి ...

విజయవాడ ఎంపీ చిన్నీపై విచారణ చేయాలని ఈడీకి లేఖ రాసిన మాజీ ఎంపీ కేసినేని నాని.

విజయవాడ ఎంపీ (Vijayawada MP) కేసినేని శివనాథ్ (Kesineni Sivanath) (చిన్నీ)(Chinni) ఆయన అనుచరులపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం (Money Laundering Act) కింద సమగ్ర విచారణ జరపాలని మాజీ ఎంపీ ...

కూటమిలో కబ్జా రాయుళ్ల హవా.. ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) అధికార కూటమి నాయకులు, కార్యకర్తల అండదండలతో భూకబ్జాలు పెరుగుతున్నాయనే ఆరోపణలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ప్రభుత్వ భూములు, అసైన్డ్ స్థలాలు, దేవాలయ ఆస్తులు, సామాన్య ప్రజల నివాస స్థలాలు, ప్రైవేట్ ...

రెండేళ్ల కూటమి పాలనకు మైనస్ మార్కులేనా?

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) రెండేళ్ల కూటమి పాలనపై (Coalition Governance) తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందనే వాదనలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు (Promises) అమలు కాలేదని, సంక్షేమ ...