తెలుగు
చంద్రబాబు రైతులను కూడా మోసం చేశారు.. అన్నదాత సుఖీభవ ఎంతమందికి ఇచ్చారు?: సజ్జల ఫైర్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రైతులను(Farmers) ...
విడుదలకు ముందే రూ.100 కోట్ల డీల్.. దృశ్యం 3తో మలయాళ ఇండస్ట్రీలో కొత్త చరిత్ర
భారతీయ సినీ రంగంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలకు కొత్త దారి చూపిన చిత్రం దృశ్యం. కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఓ సాధారణ వ్యక్తి ఆడే తెలివైన మైండ్ గేమ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మలయాళంలో ...
AAP ఎంపీల పార్టీ మార్పుపై కేజ్రీవాల్ ఫైర్.. ఢిల్లీలో రాజకీయ ప్రకంపనలు
రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీకి చెందిన పలువురు ఎంపీలు రాఘవ్ చద్దా నేతృత్వంలో బీజేపీలో చేరినట్లు వార్తలు రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ పరిణామంపై ...
కేసీఆర్, కేటీఆర్, హరీష్రావులకు భారీ ఊరట.. 15 ఏళ్ల నాటి కేసులు కొట్టివేసిన హైకోర్టు
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్రావులకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. దాదాపు 15 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసులను న్యాయస్థానం ...
అమరావతి ఔటర్ రింగ్ రోడ్ విస్తీర్ణంపై విస్మయం?
అమరావతి రాజధాని పరిధిలో ప్రతిపాదించిన ఔటర్ రింగ్ రోడ్ (ఒఆర్ఆర్) నిర్మాణం ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సుమారు 20 వేల ఎకరాల విస్తీర్ణంలో భూమి సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ...
ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నియమితులయ్యారు. హైకోర్టు ఆవిర్భావం తర్వాత ఒక మహిళ ఈ అత్యున్నత పదవిని చేపట్టడం ఇదే తొలిసారి ...
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి కుటుంబానికి సంబంధించిన ఒక రాజకీయ పరిణామం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ...
కూటమి పాలనలో ఉక్కపోత అనుభవిస్తున్న దళిత ఎమ్మెల్యేలు?
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ళ తరువాత దళిత ఎమ్మెల్యేల పరిస్థితిపై సరికొత్త చర్చ మొదలైంది. అధికారంలో భాగస్వాములైనప్పటికీ, తమ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయి అధికారాలు అందడం లేదనే ఆవేదనను పలువురు ...
అన్నా క్యాంటిన్లు: నిర్మాణం నుండి నాణ్యత వరకు అనేక ఆరోపణలు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమని చెబుతున్న అన్నా క్యాంటిన్ల పథకం ప్రస్తుతం అనేక వివాదాలకు, అవకతవకల ఆరోపణలకు కేంద్రబిందువుగా మారింది. పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ప్రారంభించామని చెబుతున్న ఈ ...
పంచాయతీరాజ్ దినోత్సవం: ఏపీ పల్లెల్లో ‘గ్రామ స్వరాజ్యం’ నుంచి ‘గ్రామ సంక్షోభం’ వైపు?
భారత రాజ్యాంగంలోని 73వ సవరణ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ 1993 ఏప్రిల్ 24 నుండి అమలులోకి వచ్చిన ‘పంచాయతీరాజ్ వ్యవస్థ’ నేడు 33 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రజలకు ...














