తెలుగు
యుద్ధం ఆగాలంటే మూడు షరతులు..ఇరాన్ స్పష్టమైన హెచ్చరిక
మధ్యప్రాచ్య ప్రాంతంలో (Middle East) ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ, యుద్ధానికి ముగింపు పెట్టేందుకు ఇరాన్(Iran) మూడు కీలక షరతులు ముందుంచింది. అమెరికా (United States) మరియు ఇజ్రాయెల్ ఈ షరతులను అంగీకరిస్తేనే ...
సీఎం చంద్రబాబు కేసులపై జడ శ్రావణ్కుమార్ సంచలన సవాల్!
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై (Nara Chandrababu Naidu) ఉన్న వివిధ కేసుల నేపథ్యంలో జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు (Jai Bhim Rao Bharat Party), ...
రంజాన్ తోఫా ఎక్కడ చంద్రబాబు?.. షర్మిల ఘాటు ప్రశ్నలు
ప్రభుత్వం ఇఫ్తార్ విందులు నిర్వహించడం సరైనదేనని, కానీ పేద ముస్లిం కుటుంబాలకు ఇచ్చే రంజాన్ తోఫా (Ramzan Tofa) విషయంలో ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని వైఎస్ షర్మిల(Y. S. Sharmila) ప్రశ్నించారు. ...
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒంటిపూట బడులపై ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణలో (Telangana) రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువవుతుండడంతో విద్యార్థుల (Students) ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర విద్యాశాఖ (State Education Department) కీలక ...
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఫిరాయింపు కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
తెలంగాణలో (Telangana) ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పదిమంది ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిరాయింపు ఆరోపణల కేసును సుప్రీంకోర్టు (Supreme Court of India) ముగిస్తూ నిర్ణయం ప్రకటించింది. ...
స్కూల్ ఫీజ్ అడిగినందకు ప్రిన్సిపల్పై జనసేన నేత దాడి
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ నేతల ప్రవర్తనపై విమర్శలు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ ప్రజలపై, వివిధ వర్గాలపై అధికార పార్టీకి ...
కీలక కలెక్టర్ల సదస్సు… ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గైర్హాజరు ?
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధ్యక్షతన నిర్వహించిన రెండు రోజుల జిల్లాల కలెక్టర్ల సదస్సు (District Collectors Conference) సచివాలయంలో ముగింపు దశకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ...
99 పైసల భూకేటాయింపులపై చెలరేగిన వివాదం… లోకేష్ వ్యాఖ్యలకు గురుమూర్తి సవాల్
రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి భూకేటాయింపుల (Land Allocations) అంశం తీవ్ర చర్చకు దారితీసింది. పరిశ్రమల పేరుతో ప్రభుత్వానికి చెందిన విలువైన భూములను (Valuable Government Lands) 99 పైసలకే ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం ...
సాలూరు టీడీపీలో ముదురుతున్న అంతర్గత పోరు… భంజ్దేవ్ ఇంటికి పోలీసులు
విజయనగరం జిల్లా సాలూరులో తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు (రాష్ట్ర సివిల్ సప్లరు కార్పొరేషన్ డైరెక్టర్) ఆర్పీ భంజ్దేవ్ నివాసానికి పోలీసులు ...














