తెలుగు
జగన్ కదిలితేనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతున్నాయా? ప్రజల్లో జోరుగా చర్చ!
ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) కూటమి ప్రభుత్వానికి (Coalition Government) ప్రజలు స్పష్టమైన ప్రజా మద్దతుతో అధికార బాధ్యతలు అప్పగించినప్పటికీ, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో స్పందించడం లేదనే అభిప్రాయం క్రమంగా బలపడుతోంది. ...
గాదె సాయికృష్ణ, క్రాంతికుమార్ కేసులుపై NHRCకి వైయస్ఆర్సీపీ ఎంపీలు ఫిర్యాదు..!
విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) అదృశ్యం, లాకప్ డెత్ (Lockup Death) ఆరోపణలు మరియు కృష్ణలంక పోలీస్ స్టేషన్ (Krishnalanka Police Station) సీఐ నాగరాజు(CI Nagaraju) ...
రిలయన్స్ జియో ‘ఐపీఓ’కు శ్రీకారం.. కీలక ప్రకటన చేసిన ముకేశ్ అంబానీ
భారత టెలికాం, డిజిటల్ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రిలయన్స్ జియో (Reliance Jio) ఇప్పుడు మరో చారిత్రాత్మక ఘట్టానికి సిద్ధమవుతోంది. చాలా కాలంగా మార్కెట్లో వినిపిస్తున్న జియో ఐపీఓ(Jio IPO) ...
పళనిస్వామి సంచలన ప్రకటన.. నా కొడుకు రాజకీయాల్లోకి రాడు!
తమ కుమారుడు మిథున్ (Mithun) రాజకీయాల్లోకి ప్రవేశించబోవడం లేదని అన్నాడీఎంకే (AIADMK) ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి (Edappadi K. Palaniswami) స్పష్టంచేశారు. తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ...
Maa Inti Bangaram Review | ‘మా ఇంటి బంగారం’ రివ్యూ..ఎలా ఉందంటే?
టైటిల్:మా ఇంటి బంగారం నటీనటులు: సమంత, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, లక్ష్మి, మంజూష, గౌతమి తదితరులు దర్శకత్వం: నందిని రెడ్డి నిర్మాణ సంస్థ: ట్రాలాలా పిక్చర్స్ సంగీతం: సంతోష్ నారాయణన్ ఛాయాగ్రహణం: ఓం ...
1-2 కేసులు ఉంటే ప్రాణాలు తీసేస్తారా?.. సాయికృష్ణ లాకప్ డెత్పై గుడివాడ అమర్నాథ్ తీవ్ర ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) సంచలనం సృష్టించిన సాయికృష్ణ (Sai Krishna) లాకప్ డెత్ (Lockup Death) ఘటనపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ...
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు
హైదరాబాద్లో(Hyderabad) సంచలనం సృష్టించిన సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్కు (Allu Arjun) నాంపల్లి కోర్టు (Nampally Court) నోటీసులు జారీ చేసింది. ...
ఒక లాకప్ డెత్తో సీఎం పదవే పోయింది? ఇప్పుడు ఏపీలో మళ్లీ చర్చకు వచ్చిన ఆ చారిత్రక కేసు ఏమిటి?
ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) విజయవాడ (Vijayawada) కృష్ణలంకలో (Krishnalanka) చోటుచేసుకున్న గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) లాకప్ డెత్ ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఘటనపై రాజకీయ, సామాజిక వర్గాల ...














