తెలుగు
ఇద్దరు భారతీయ జర్నలిస్టులకు అరుదైన గుర్తింపు
పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పులిట్జర్ పురస్కారాలు (Pulitzer Prize)ఈసారి ఇద్దరు భారతీయ జర్నలిస్టులను (Indian Journalists) వరించాయి. డిజిటల్ నిఘా వ్యవస్థలు, పెరుగుతున్న సైబర్ మోసాలపై లోతైన విశ్లేషణాత్మక కథనాలు ...
జై శ్రీరాం అంటే డబ్బులు పడతాయా?.. కొండా సురేఖ సంచలన కామెంట్స్
హనుమకొండలో(Hanumakonda) నిర్వహించిన రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాలో(Mega Farmers Meet) మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) తెలంగాణ పర్యటనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ...
రైతుల సమస్యలపై కేటీఆర్ ఫైర్.. రేవంత్ ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్
జనగామ నియోజకవర్గంలోని (Jangaon Assembly Constituency) యశ్వంతాపూర్ (Yashwantapur) గ్రామంలో గత 15 రోజులుగా పంట కొనుగోళ్లు జరగక రైతులు (Farmers) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ...
తమిళనాడు ఫలితాలు – కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ బెల్ ?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Tamil Nadu Assembly Election Results) దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ, డీఎంకే పార్టీ(DMK ...
ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) హైకోర్టులో (High Court) న్యాయమూర్తుల నియామకంపై కీలక నిర్ణయం తీసుకోబడింది. సుప్రీంకోర్టు (Supreme Court) ముగ్గురు జ్యుడీషియల్ అధికారులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ...
జగన్ అధికారంలోకి రాగానే తప్పుడు కేసులు రద్దు.. దుప్పుతూరు గ్రామానికి అమర్నాథ్ భరోసా
అనకాపల్లి జిల్లాలోని (Anakapalli District) అచ్చుతాపురం మండలం దుప్పుతూరు గ్రామంలో(Dupputuru Village) బ్రాండెక్స్ గోడ నిర్మాణం (Brandix Wall Construction)పెద్ద వివాదంగా మారింది. ఎస్సీజెడ్ ఏర్పాటు (SEZ Setup) సమయంలో ఇచ్చిన హామీలు ...
ఏపీఎంఎస్ఐడీసీలో కమీషన్ల కంపు?
రాష్ట్ర వైద్య ఆరోగ్య వ్యవస్థకు వెన్నెముకగా ఉండాల్సిన ఏపీఎంఎస్ఐడీసీ (APMSIDC) ప్రస్తుతం అవినీతి అక్రమాలకు, రాజకీయ వర్గపోరుకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం అధికారుల అలసత్వమే కాకుండా, అధికార కూటమిలోని భాగస్వామ్య ...
రైల్వే జోన్ విషయంలో తీవ్ర అన్యాయం – నోరు మెదపని కూటమి ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నమైన విశాఖపట్నం (Visakhapatnam) కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ (South Coast Railway Zone) ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గెజిట్ నోటిఫికేషన్ ...
టీవీకే పార్టీ పోలిటికల్ పాఠంగా – జనసేన పార్టీ వైఫల్యాల పుట్టగా ఎలా మారాయి?
తమిళనాట ఎన్నికల ఫలితాల్లో (Tamil Nadu Elections Results) టీవీకే పార్టీ(TVK Party) ఘన విజయం సాధించడంతో ఒక్కసారిగా దేశంలో దళపతి విజయ్ (Thalapathy Vijay) గ్రాఫ్ పతాకస్థాయికి చేరిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ...














