తెలుగు
సముద్రంలో గల్లంతైన మత్స్యకారులపై మంత్రి వ్యాఖ్యలతో ఉద్రిక్తత.. ప్రభుత్వ నిర్లక్ష్యంపై విశాఖ హార్బర్లో ఆందోళన!
విశాఖపట్నం (Visakhapatnam) తీరంలో జరిగిన బోటు ప్రమాదంలో (Boat Accident) ఆరుగురు మత్స్యకారులు (Fishermen) గల్లంతైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ విషాద ఘటన అనంతరం ప్రభుత్వం, అధికార యంత్రాంగం ...
రైతుల కంటే రాజకీయమే ముఖ్యమా? సీఎం రేవంత్పై కేటీఆర్ ఫైర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(Revanth Reddy) రైతుల (Farmers) సంక్షేమం (Welfare) ముఖ్యమా? లేక రాజకీయాలే ముఖ్యమా? అంటూ బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. మేడిగడ్డ (Medigadda) వద్ద లక్షల క్యూసెక్కుల ...
తిరుపతిలో వైఎస్సార్కు ఘన నివాళి.. మావిగన్పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి (Y.S Rajasekhara Reddy) జయంతి సందర్భంగా తిరుపతిలోని (Tirupati) ఆయన విగ్రహానికి మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ(YSRCP) సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ...
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత.. వైఎస్సార్ పాలన నేటికీ ఆదర్శమే!
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయ చరిత్రలో (History) మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి (వైఎస్ఆర్) (Dr. Y. S. Rajasekhara Reddy – YSR) పాలన ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయింది. ...
రావణ్ కేసులో ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు… జనసేనను కార్నర్ చేశారా? లేక టీడీపీ డ్యామేజ్ కంట్రోలా?
జోసెఫ్ రావణ్ (Joseph Ravan అరెస్ట్ మరియు ఆయనపై ఉగ్రవాద నిరోధక చట్టం (యూఏపీఏ) (UAPA) ప్రయోగించడంపై మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ...
తెరపై చంద్రబాబు, పవన్.. అసలు కథ నడిపేది ఆయనేనా? పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు!
మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) కూటమి ప్రభుత్వంపై (Coalition Government) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని హోంగార్డుల (Home Guards) సమస్యలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. ...
గంభీర్కు విశ్రాంతి.. టీమ్ ఇండియా బాధ్యతలు చేపట్టనున్న వీవీఎస్ లక్ష్మణ్!
బీసీసీఐ(BCCI) కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. భారత జట్టు ప్రధాన కోచ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న గౌతమ్ గంభీర్కు (Gautam Gambhir) కొద్ది రోజుల పాటు విశ్రాంతి కల్పించాలని బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ...
హెరిటేజ్కు షాక్ – వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ప్రకటనలంటూ – ఎఫ్ఎస్ఎస్ఐ నోటీసులు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కుటుంభ డెయిరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్కు (Heritage Foods Limited) భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఐ) (FSSAI) నోటీసులు జారీ ...














