తెలుగు

తల్లికి వందనంలో భారీ కోతలు? లక్షలాది విద్యార్థులు ఎందుకు అనర్హులయ్యారు?

రాష్ట్ర ప్రభుత్వం 2025–26 విద్యా సంవత్సరానికి ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందని ప్రకటించింది. ...

జగనన్న 2.0 సూపర్ యాప్‌ ను ప్రారంభించిన వైయస్సార్సీపీ అధినేత జగన్.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్న 2.0 మొబైల్ సూపర్ యాప్‌ను అధికారికంగా ప్రారంభించారు. సోషల్ మీడియా వేదికల్లో ...

అమరావతి భూసేకరణపై పవన్ కళ్యాణ్‌ను నిలదీసిన మాజీ జనసేన నేత!

అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న భూసేకరణ ప్రక్రియపై మాజీ జనసేన నేత, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. రైతుల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా, పారదర్శకత లేకుండా భూములను బలవంతంగా ...

పుట్టినరోజే ప్రాణం తీసుకున్న దరియా హుసేన్.. సూసైడ్ వీడియోలో పిడుగురాళ్ల సీఐపై సంచలన ఆరోపణలు!

విజయవాడ కృష్ణలంకలో పేరుపోగు క్రాంతికుమార్, విజయనగరం జిల్లా రామరాయపురంలో కళావతి, తెనాలిలో తిరుపతమ్మ, రెంటపాళ్లలో ఉపసర్పంచ్ నాగమల్లేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ కార్యకర్త నారాయణరెడ్డి వంటి పొలీస్ వేదింపుల ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో తాజాగా ...

మరో లాకప్ డెత్ కలకలం.. నెల్లూరులో దళిత యువకుడి మృతి?

నెల్లూరు జిల్లాలో మరో అనుమానాస్పద మరణం తీవ్ర సంచలనంగా మారింది. విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ ఘటన మరువక ముందే, మనుబోలు మండలం చెరుకుమూడికి చెందిన దళిత యువకుడు ఏడుకొండలు పోలీసుల అదుపులోకి ...

రాజధానిపై మాట మార్చిన సీఎం చంద్రబాబు? జగన్ ప్రతిపాదన ప్రభావమేనా!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిలో మార్పు కనిపిస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో జీవో 141 ప్రకారం 217.23 చదరపు కిలోమీటర్ల ...

లాక్‌అప్ డెత్ కేసులో కొత్త మలుపు.. సాయికృష్ణ పిన్ని సంచలన ఆరోపణలు!

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో జరిగిన సాయికృష్ణ లాక్‌అప్ డెత్ కేసు విచారణపై ఇప్పటికే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ, మృతుడి పిన్ని అడ్వకేట్ కనకదుర్గ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ...

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్‌ను ఖండించిన మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు!

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్టును మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో సెంటర్ ఫర్ లిబర్టీ విడుదల ...

ముద్రగడకు చివరి వీడ్కోలులో వైయస్ జగన్.. పాడె మోసి గౌరవ నివాళి!

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం గారి పార్థివదేహానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ముద్రగడ పద్మనాభం గారి సతీమణిని, కుమారుడు ముద్రగడ ...

నాడు ఎన్టీఆర్.. నేడు ముద్రగడ: మహానాయకుల అంతిమ యాత్రల్లో కుటుంబ కలహాలు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఇద్దరు ప్రముఖ నాయకులు తమ చివరి రోజుల్లో కుటుంబ విభేదాల కారణంగా మనోవేదనకు గురయ్యారని, వారి మరణానంతరం అంతిమ యాత్రల సమయంలో ...