
Vartha Byte
ప్రతి రూపాయికీ లెక్క చెప్పాలి.. అయోధ్య విరాళాల వ్యవహారంపై పినరయి విజయన్ సంచలన డిమాండ్
అయోధ్య (Ayodhya) రామాలయ నిర్మాణానికి (Ram Mandir Construction) భక్తులు (Devotees) సమర్పించిన విరాళాల (Donations) వినియోగంపై వెలుగులోకి వస్తున్న ఆర్థిక అక్రమాల (Financial Irregularities) ఆరోపణలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు ...
ఈ ఏడాదిలోనే బంగ్లాదేశ్కు తిరిగి వెళ్తా.. మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ప్రకటన
బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధానమంత్రి(Former Prime Minister), అవామీ లీగ్ (Awami League) అధినేత్రి షేక్ హసీనా (Sheikh Hasina) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాదిలోనే తాను స్వదేశమైన బంగ్లాదేశ్కు ...
అమరావతిలో తప్పులు జరుగుతున్నాయి.. అందుకే ప్రభుత్వం భయపడుతోంది: బొత్స సత్యనారాయణ
అమరావతిలో (Andhra Pradesh) ప్రభుత్వం (Government) చేస్తున్న తప్పుల కారణంగానే అధికార వర్గాలు ఉలిక్కిపడుతున్నాయని మాజీ మంత్రి, వైసీపీ(YSRCP) ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) తీవ్ర విమర్శలు చేశారు. ఉండవల్లిలో చోటుచేసుకున్న ...
ఉండవల్లి ఘటనలో వైసీపీ నేతలు, రైతులపై వరుస కేసులు.
తాడేపల్లి మండలం ఉండవల్లి (Undavalli) ఘటన అనంతరం వైసీపీ నేతలు(YSRCP Leaders), రైతు పరిరక్షణ కమిటీ (Farm Protection Committee) సభ్యులపై పోలీసులు(Police) కేసులు నమోదు చేశారు. రాజధాని ప్రాంత పర్యటనకు వచ్చిన ...
రాజధాని ఎవరిది? అక్కడికి వెళ్లే హక్కు కొందరికేనా? ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు!
రాజధాని (Capital) ప్రాంతంలో వైసీపీ నాయకులపై (YSRCP Leaders) జరిగిన దాడి (Attack) రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనతో రాజధాని ప్రాంతం నిజంగా అందరి ప్రజలదేనా? లేక కొందరి ఆధీనంలో ...
అమరావతి రైతు పరిరక్షణ కమిటీపై దాడులు.. చంద్రబాబుపై జగన్ తీవ్ర ఆగ్రహం
గుంటూరు జిల్లా ఉండవల్లిలో రైతులు, రైతు పరిరక్షణ కమిటీ నేతలపై టీడీపీ నేతలు దాడికి పాల్పడిన ఘటన రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. రైతు పరిరక్షణ కమిటీ నేతలు ప్రయాణిస్తున్న కారుపై టీడీపీ కార్యకర్తలు ...
విమానాశ్రయాల్లోనూ మద్యం అమ్మకాలకు గ్రీన్సిగ్నల్.. చంద్రబాబు సర్కార్ కొత్త నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్లో మద్యం విక్రయాల విస్తరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బీచ్లలో మద్యం విక్రయాలకు అనుమతిస్తూ తీసుకొచ్చిన విధానం అమలు దశలో ఉండగానే, తాజాగా రాష్ట్రంలోని విమానాశ్రయాల్లో ...
Harish Rao: కర్ణాటకలో 3 సీఎంల చీకటి ఒప్పందాలేంటి..? హరీష్రావు సెన్సేషనల్ కామెంట్స్
ఇటీవల కర్ణాటకలో(Karnataka) జరిగిన 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్(BRS) కీలక నేత హరీష్రావు(Harish Rao) తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ సమావేశంలో జరిగిన చర్చలు, కుదిరిన ఒప్పందాలపై ...
Aadarsha Kutumbam: వెంకటేష్-త్రివిక్రమ్ క్రేజీ కాంబో ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్ ఫిక్స్!
టాలీవుడ్లో మరో భారీ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు రంగం సిద్ధమైంది. విక్టరీ వెంకటేష్(Victory Venkatesh), స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం’కు (Adarsha Kutumbam) ...














