varathabyte

Vartha Byte

పాకిస్తాన్‌లో పుల్వామా సూత్రధారి హతం.. అజ్ఞాత వ్యక్తుల కాల్పులతో కలకలం

పాకిస్తాన్‌లో(Pakistan) మరోసారి అజ్ఞాత వ్యక్తుల దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. భారత వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాల్లో (Anti-India Terrorism) కీలక పాత్ర పోషించిన పుల్వామా దాడి (Pulwama Attack) సూత్రధారుల్లో ఒకడైన బుర్హాన్ హమ్జా ...

ప్రశ్నిస్తే ‘పేటీఎం’ ముద్రేనా..? ఏపీలో విశ్లేషకులపై వరుసగా జరుగుతున్న సోషల్ దాడులు?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఇటీవలి కాలంలో ఒక ఆందోళనకర పరిస్థితి రూపుదిద్దుకుంటోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ విధానాలను, పాలనలోని లోపాలను లేదా ప్రజాస్వామ్య పరిరక్షణకు సంబంధించిన అంశాలను ఎవరైనా ప్రశ్నిస్తే ...

గొడ్డలి పార్టీ ఎవరిది..? జగన్ ఒక్క ప్రశ్నతో టీడీపీ వ్యూహం తలకిందులైందా!

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) తనకు ఉన్న మీడియా బలాన్ని ఉపయోగించి ప్రత్యర్థులపై వివిధ రకాల బ్రాండింగ్‌లు చేస్తూ రాజకీయంగా ముందుకు సాగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీతో(BJP) విభేదాల సమయంలో ...

మా తాతను హత్య చేసింది టీడీపీ కాదా?.. జగన్ సంచలన వ్యాఖ్యలు

అమరావతి (Amaravati) రాజధాని నిర్మాణాల పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) భారీ స్థాయిలో అవినీతి, దోపిడీ జరుగుతోందని వైఎస్సార్సీపీ (YSRCP) అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు ...

Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్.. మరో సెక్షన్ యాడ్ చేసిన పోలీసులు

బండి భగీరథ్ కేసు (Bandi Bhagirath Case)లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇప్పటికే పోక్సో కేసుతో (POCSO Case) పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన నేపథ్యంలో.. తాజాగా పోలీసులు ...

కేబినెట్ మీటింగ్‌లోనైనా కళ్లు తెరవండి.. ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్‌కు కేటీఆర్ ఫైర్!

రాష్ట్రంలో ధాన్యం (Paddy) కొనుగోళ్ల (Procurement) వ్యవహారం తీవ్ర సంక్షోభంగా మారిందని, రైతులు (Farmers) కొనుగోలు కేంద్రాల వద్ద నరకయాతన అనుభవిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ...

ప్రజాసమస్యలపై రేపు జగన్ సంచలన ప్రెస్‌మీట్‌.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాల మధ్య వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కీలక ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నారు. ఈ ...

రెండేళ్ల కూటమి పాలనలో ఇన్ని అరాచకాలా?

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు, పరిపాలన, అవినీతి అంశాలపై తీవ్ర చర్చ జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, ...

అభినయ్ దర్శన్‌ “ఫేక్ డ్రామా” – టీడీపీ “ఫేక్ ప్రచారం”

అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitarama Raju District) చింతపల్లి మండలం నిరుతోటపాలెం వద్ద పాస్టర్‌(Pastor), భరోసా పార్టీ (Bharosa Party) వ్యవస్థాపకుడు అభినయ్ దర్శన్‌పై (Abhinay Darshan) జరిగినట్లు ప్రచారం చేసిన ...