Andhra Politics
ఏపీలో శాంతిభద్రతలు కుప్పకూలాయంటు పార్లమెంట్లో ఎంపీ గురుమూర్తి వాయిదా తీర్మానం.
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) వరుసగా చోటుచేసుకుంటున్న పోలీస్ కస్టడీ మరణాలు (Police Custody Deaths), లాకప్ డెత్స్(Lockup Deaths), అలాగే రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల (Law And Order) పరిస్థితిపై తిరుపతి వైఎస్సార్ ...
రామాయపట్నం పోర్టు డీల్లో ప్రైవేటుకు వరాలా? స్కాం అనుమానాలపై జగన్ ఫైర్
రామాయపట్నం పోర్టు (Ramayapatnam Port) విషయంలో కూటమి ప్రభుత్వ (Alliance Government) విధానాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) ఘాటుగా స్పందించారు. ...
క్రాంతికుమార్ కుటుంబానికి జగన్ రూ.10 లక్షల సాయం
కృష్ణలంక (Krishnalanka) సీఐ నాగరాజు (CI Nagaraju) వేధింపులు (Harassment) తాళలేక యువకుడు క్రాంతికుమార్ (Kranthi Kumar) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన అనంతరం జూలై ...
COVID Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు..రాజమండ్రిలో తొలి పాజిటివ్ కేసు నమోదు!
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) కోవిడ్ కేసులు (COVID-19 Cases) మళ్లీ క్రమంగా పెరుగుతుండటంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమండ్రిలో (Rajahmundry) తొలి కరోనా పాజిటివ్ కేసు (Positive Case) ...
గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు జగన్ భరోసా.. ఆర్థిక సహాయం అందజేత
విశాఖపట్నంలో (Visakhapatnam) బోటు ప్రమాదంలో (Boat Accident) గల్లంతైన మత్స్యకార కుటుంబాలను (Fishermen Families), ప్రాణాలతో బయటపడ్డ కారి చిన్నాను జబ్బర్తోటలోని వారి నివాసంలో వైఎస్సార్సీపీ (YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ...
గుంటూరు ఘటనపై జగన్ ఆగ్రహం.. మహిళలకు రక్షణ ఎక్కడ అంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు!
గుంటూరులో(Guntur) ఓ మహిళను(Women) వివస్త్రను చేసి దాడికి పాల్పడిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళపై ...
గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు గిరిజన మత్స్యకారులు మృతి.. వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి!
పోలవరం (Polavaram) జిల్లా ఎటపాక (Etapaka) మండలం గొల్లగూడెం (Gollagudem) సమీపంలోని గోదావరి నదిలో (Godavari River) జరిగిన విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. చేపల వేట కోసం నదిలోకి ...
పంచదార్ల పవిత్ర కొండపై మైనింగ్ ముప్పు..! 1200 ఏళ్ల వారసత్వం అంతరించిపోతోందా?
అనకాపల్లి (Anakapalli) జిల్లాలోని చారిత్రాత్మక పంచదార్ల (Panchadarla) పుణ్యక్షేత్రం ప్రస్తుతం మైనింగ్ (Mining) కార్యకలాపాల కారణంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాంబిల్లి మండలంలోని ఫణిగిరిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి సుమారు 1200 ...
ఏపీలో పరిశ్రమలు పరార్.. సులభతర వాణిజ్య ర్యాంకింగ్లో భారీ పతనం?
ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) పారిశ్రామిక వాతావరణంపై మరోసారి చర్చ మొదలైంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం (Central Government) విడుదల చేసిన సులభతర వాణిజ్యం ర్యాంకింగ్లో (Ease of Doing Business Ranking) రాష్ట్రం ఏకంగా ...














