Andhra Politics

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 8 మంది కార్మికులు సజీవ దహనం

విశాఖపట్నంలోని (Visakhapatnam) విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో (Visakha Steel Plant) భారీ అగ్ని ప్రమాదం (Massive Fire Accident) చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. స్టీల్ మెల్టింగ్ షాప్-2 (ఎస్‌ఎంఎస్-2) (Steel Melting Shop-2 ...

టీడీపీ శ్రేణులు మాపై అసత్య ప్రచరాలు చేస్తున్నారు.. ఉండవల్లి, పెనుమాక రైతుల ఆవేదన

రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి(Undavalli), పెనుమాక (Penumaka) గ్రామాల రైతులు (Farmers) సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు (Seed Access Road) నిర్మాణం విషయంలో తమపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ ఆదివారం ఆందోళన చేపట్టారు. ...

Perni Nani: ‘పవన్‌ కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి కాదు ఉప్మా మంత్రి’

ఏపీ (Andhra Pradesh రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) చంద్రబాబు ప్రభుత్వంపై (Chandrababu Naidu) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అరాచక ...

రెండేళ్ల కూటమి పాలనలో నెరవేరని హామీలు.. ప్రజల్లో పాలనపై పెరుగుతున్న తీవ్ర అసహనం!

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం (Alliance Government) అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న వేళ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల (Promises) అమలుపై తీవ్ర చర్చ ...

కుప్పం ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ ఔట్‌

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సొంత నియోజకవర్గమైన కుప్పంలో(Kuppam) కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ(MLC) కంచర్ల శ్రీకాంత్‌ను (Kancharla Srikanth) బాధ్యతల నుంచి ...

రాజ్యసభ సీట్ల రగడ.. టీడీపీ కూటమిలో తిరుగుబాటు?

టీడీపీ (TDP) కూటమిలో రాజ్యసభ (Rajya Sabha) అభ్యర్థుల ఎంపిక వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పెద్దల సభకు కార్పొరేట్‌ వర్గాలకు చెందిన వ్యక్తులను ఎంపిక చేయడంపై ఒకవైపు విమర్శలు వ్యక్తమవుతుండగా, మరోవైపు ...

యాత్రికుల బస్సుకు ఘోర ప్రమాదం.. ముగ్గురు ఏపీవాసులు మృతి..పలువురికి తీవ్ర గాయాలు

బీహార్‌లో (Bihar) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని 3 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. యాత్రికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Travels Bus) ఔరంగాబాద్ (Aurangabad) సమీపంలో లారీని (Lorry) ...

వర్ల రామయ్యకు మళ్లీ షాక్ ఇచ్చిన టీడీపీ అధినాయకత్వం

రాజ్యసభ స్థానాల కేటాయింపులపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. జనసేన (Jana Sena) నుంచి ఒక స్థానానికి లింగమనేని రమేష్ (Lingamaneni Ramesh) పేరు ఖరారైనట్లు, అలాగే ...

డీఎస్సీ అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం: వైఎస్సార్సీపీ డీఎస్సీ పోరాట కమిటీ

డీఎస్సీ-2025 (DSC-2025) నియామక ప్రక్రియలో (Recruitment Process) జరిగినట్లు ఆరోపించబడుతున్న అక్రమాలపై (Irregularities) సమగ్ర విచారణ (Comprehensive Investigation) జరిపించాలని డిమాండ్ చేస్తూ, గవర్నర్‌కు (Governor) ఫిర్యాదు చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ...

పవన్ కళ్యాణ్ వైఖరితో భ్రమలు తొలగిపోతున్నాయా?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీసుకుంటున్న వైఖరి పై గత కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆయన విమర్శలు కొన్ని సందర్భాల్లో గట్టిగా, మరికొన్ని సందర్భాల్లో ...