Andhra Politics
గుంటూరు ఘటనపై జగన్ ఆగ్రహం.. మహిళలకు రక్షణ ఎక్కడ అంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు!
గుంటూరులో(Guntur) ఓ మహిళను(Women) వివస్త్రను చేసి దాడికి పాల్పడిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళపై ...
గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు గిరిజన మత్స్యకారులు మృతి.. వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి!
పోలవరం (Polavaram) జిల్లా ఎటపాక (Etapaka) మండలం గొల్లగూడెం (Gollagudem) సమీపంలోని గోదావరి నదిలో (Godavari River) జరిగిన విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. చేపల వేట కోసం నదిలోకి ...
పంచదార్ల పవిత్ర కొండపై మైనింగ్ ముప్పు..! 1200 ఏళ్ల వారసత్వం అంతరించిపోతోందా?
అనకాపల్లి (Anakapalli) జిల్లాలోని చారిత్రాత్మక పంచదార్ల (Panchadarla) పుణ్యక్షేత్రం ప్రస్తుతం మైనింగ్ (Mining) కార్యకలాపాల కారణంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాంబిల్లి మండలంలోని ఫణిగిరిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి సుమారు 1200 ...
ఏపీలో పరిశ్రమలు పరార్.. సులభతర వాణిజ్య ర్యాంకింగ్లో భారీ పతనం?
ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) పారిశ్రామిక వాతావరణంపై మరోసారి చర్చ మొదలైంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం (Central Government) విడుదల చేసిన సులభతర వాణిజ్యం ర్యాంకింగ్లో (Ease of Doing Business Ranking) రాష్ట్రం ఏకంగా ...
గిరిజన హక్కులపై మన్యం గర్జన.. 1/70 చట్టం, జీవో 3 కోసం పోరు బాట!
ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) గిరిజన హక్కుల పరిరక్షణ (Tribal Rights Protection) కోసం మన్యం ప్రాంతం మరోసారి ఉద్యమ బాట పట్టింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో (Paderu) వేలాది మంది గిరిజనులు ...
అమర రాజా పేరుతో రాజకీయం.. మరి హెరిటేజ్ విషయంలో లోకేష్ సమాధానం ఏమిటి?
తెలంగాణలోని (Telangana) మహబూబ్నగర్ జిల్లా (Mahabubnagar District) దివిటిపల్లిలో అమర రాజా సంస్థ ‘కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్’(Customer Qualification Plant) ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్(Nara Lokesh) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ...
నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేసి దాడి.. వైరల్ వీడియోతో వెలుగులోకి టీడీపీ నేత దారుణం!
ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) సంచలనం రేపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు (Guntur) కృష్ణబాబు కాలనీలో (Krishnababu Colony) ఈ నెల 15న ఇంటి ముందు కుళాయి నుంచి మోటార్ ద్వారా నీళ్లు ...
పెట్టుబడుల రేసులో ఏపీకి ఎదురుదెబ్బ.. నీతి ఆయోగ్ నివేదికలో షాకింగ్ నిజాలు!
ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Ease of Doing Business) ర్యాంకింగ్స్లో దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), ఇప్పుడు పెట్టుబడుల అనుకూలత విషయంలో వెనుకబడుతోందా? ఈ ప్రశ్నకు బలం ...
రాజకీయాలను శాశ్వతంగా వదిలేస్తా.. లోకేష్కు కాకాణి ఓపెన్ ఛాలెంజ్!
కూటమి ప్రభుత్వం, మంత్రి లోకేష్పై(Nara Lokesh) మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వ్యవసాయం గురించి లోకేష్కు కనీస అవగాహన కూడా లేదని ఎద్దేవా ...














