Andhra Politics

ఏపీలో మిస్సింగ్ కేసుల వెనుక మిస్టరీ ఏమిటి? మూడు సంచలన కేసులు ఇంకా ఎందుకు ఛేదించలేకపోయారు?

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కూటమి ప్రభుత్వం అధికారంలోకి (Coalition Government) వచ్చిన తర్వాత చోటుచేసుకున్న కొన్ని మిస్సింగ్ కేసులు (Missing Cases) ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం ...

బీచ్‌లో బీర్లపై పెరుగుతున్న వ్యతిరేకత.. కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన వైసీపీ వినూత్న నిరసన ?

రాష్ట్రంలో బీచ్‌ షాక్స్(Beach Shacks) ఏర్పాటు చేసి అక్కడ మద్యం (Liquor) విక్రయాలు చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంపై (Government) రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఐద్వా, మహిళా ...

వాన్‌పిక్ కేసులో ఈడీకి భారీ షాక్.. జగన్‌పై మోపిన ఆరోపణలు కోర్టులో తేలిపోతున్నాయి!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డిపై (Y. S. Jagan Mohan Reddy) మోపిన వాన్‌పిక్ కేసులో (VANPIC) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి(ED) తెలంగాణ హైకోర్టులో (Telangana ...

జగన్ వెళ్లిన తర్వాతే కదిలిన ప్రభుత్వం? గాదె సాయికృష్ణ కేసులో కొత్త మలుపు!

విజయవాడ (Vijayawada) కృష్ణలంకకు (Krishnalanka) చెందిన గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) కేసులో ఎట్టకేలకు ప్రభుత్వం కదిలినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan ...

ఒంగోలులో పొగాకు రైతుల ఆందోళన.. వందల ట్రాక్టర్లతో భారీ ర్యాలీ, ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం

ప్రకాశం జిల్లా ఒంగోలులో (Ongole) పొగాకు రైతుల (Tobacco Farmers) ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గిట్టుబాటు ధర (Remunerative Price) కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపిస్తూ వందలాది ...

జగన్ కదిలితేనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతున్నాయా? ప్రజల్లో జోరుగా చర్చ!

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కూటమి ప్రభుత్వానికి (Coalition Government) ప్రజలు స్పష్టమైన ప్రజా మద్దతుతో అధికార బాధ్యతలు అప్పగించినప్పటికీ, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో స్పందించడం లేదనే అభిప్రాయం క్రమంగా బలపడుతోంది. ...

గాదె సాయికృష్ణ, క్రాంతికుమార్ కేసులుపై NHRCకి వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఫిర్యాదు..!

విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) అదృశ్యం, లాకప్ డెత్ (Lockup Death) ఆరోపణలు మరియు కృష్ణలంక పోలీస్ స్టేషన్ (Krishnalanka Police Station) సీఐ నాగరాజు(CI Nagaraju) ...

అత్త చనిపోవాలంటూ దేవుడికి మొర…. రూ.20 నోటుపై కోడలి వింత కోరిక!

అత్తను తల్లిలా భావించి గౌరవించాలని పెద్దలు ఎప్పటి నుంచో చెబుతుంటారు. పెళ్లి తర్వాత అత్తామామలనే తల్లిదండ్రులుగా భావిస్తూ కుటుంబాన్ని ముందుకు నడిపించాలని సూచిస్తుంటారు. అయినప్పటికీ అత్తా కోడళ్ల(Mother-in-law and Daughter-in-law) మధ్య చిన్న ...

1-2 కేసులు ఉంటే ప్రాణాలు తీసేస్తారా?.. సాయికృష్ణ లాకప్ డెత్‌పై గుడివాడ అమర్నాథ్ తీవ్ర ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) సంచలనం సృష్టించిన సాయికృష్ణ (Sai Krishna) లాకప్ డెత్ (Lockup Death) ఘటనపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ...

పవన్ కళ్యాణ్ భూముల వివాదం.. బెంగళూరు కోర్టు ఆదేశాలు.. తోలివెలుగు రఘు స్పందన!

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు(Pawan Kalyan) సంబంధించి తెలంగాణలోని జాన్వాడ (Janwada) కోడి చెరువు (Kodi Cheruvu) భూముల వివాదం (Land Dispute) కొత్త మలుపు తిరిగింది. ఈ భూముల ...