తెలుగు

మొక్కజొన్న రైతుల ఆవేదన పట్టని ప్రభుత్వం?

రాష్ట్రంలో రైతుల సమస్యలు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ముఖ్యంగా మొక్కజొన్న పండించిన రైతులు దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తమ కష్టాలను పట్టించుకునే నాయకత్వం లేకపోవడం పట్ల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ...

దస్తగిరి భార్య స్టేట్మెంట్ తో అబాసుపాలైన తెలుగుదేశం?

కడప జిల్లాలో సంచలనం సృష్టించిన దస్తగిరి హత్య కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ ఘటన చుట్టూ మొదట నుంచే రాజకీయ ఆరోపణలు, ప్రతిఆరోపణలు వెల్లువెత్తగా, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఈ ...

విశాఖలో నడకకే పన్నా? ప్రజలపై కొత్త భారంతో కలకలం!

మహా విశాఖ నగరంలో ఇప్పుడు సాధారణ నడక కూడా ఖర్చుతో కూడుకున్నదిగా మారిందా అనే ప్రశ్నలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మున్సిపల్ స్టేడియాలు మరియు ప్రభుత్వ పార్కుల్లో నడవాలంటే ఒక్కో వ్యక్తి రూ.720 ...

ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వం ముప్పేట దాడి?

రాష్ట్రంలో ఆరోగ్య రంగంపై ప్రభుత్వ విధానాలపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ఆరోగ్యశ్రీ పథకానికి బకాయిల చెల్లింపులలో ఆలస్యం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత వంటి పరిణామాలు ప్రజల్లో ...

తమిళనాడులో పోలింగ్ ప్రారంభం.. డీఎంకే, ఏఐడీఎంకే, టీవీకే మధ్య హోరాహోరీ పోటీ

తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 950 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన పార్టీలైన డీఎంకే, ఏఐడీఎంకే, టీవీకే మధ్య త్రిముఖ ...

కూటమి పాలనలో ఆలయాల పవిత్రతపై నీలి నీడలు… చైర్మన్ల ప్రవర్తనలే కారణమా?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆలయాల పరిపాలనలో వరుస వివాదాస్పద ఘటనలు వెలుగులోకి రావడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ఆలయ కమిటీలకు చైర్మన్లుగా నియమితులైన కొంతమంది వ్యక్తుల ప్రవర్తనపై ప్రజల్లో ...

జగన్‌కు ఆశీర్వచనం అందించిన అర్చకులకు నోటీసులా?

పులివెందుల పర్యటన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వేద ఆశీర్వచనం అందించిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఒంటిమిట్ట కోదండ రామాలయానికి చెందిన వేదపండితులు జగన్ నివాసానికి చేరుకుని ...

గీతం యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత… వైఎస్సార్‌సీపీ భారీ నిరసన.

విశాఖలో (Visakhapatnam) గీతం యూనివర్సిటీ (GITAM University) చుట్టూ రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. వైఎస్సార్‌సీపీ (YSRCP) విద్యార్థి విభాగం పిలుపుతో రుషికొండ వెంకటేశ్వర స్వామి ఆలయం (Rushikonda Venkateswara Swamy Temple) ...

నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ చరిత్రలో ఎన్నో మలుపులు ఉన్నప్పటికీ, నాదెండ్ల భాస్కరరావు (Nadendla Bhaskara Rao) పేరు వినగానే గుర్తుకు వచ్చే ఘట్టం ఒకటే 1984లో జరిగిన అధికార మార్పిడి. గుంటూరు ...

లేపాక్షి భూములను స్వాధీనం చేసుకునేందుకు భారీ స్కెచ్‌ వేశారా?

రాష్ట్రంలో విలువైన భూములపై మరో సంచలనాత్మక వ్యవహారం వెలుగులోకి వస్తోంది. శ్రీసత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో ఉన్న లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌కు (Lepakshi Knowledge Hub) చెందిన 8,844 ఎకరాల భూములపై ...