
Vartha Byte
సమస్యల మోత మోగుతున్నా… ప్రజలకు కనిపించని అమాత్యులు ?
కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను పట్టించుకునే నాయకులే కనబడటం లేదనే విమర్శలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నమ్మి గెలిపించిన ప్రజలు కష్టాల్లో ఉన్నా, నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు కనిపించకుండా ...
Aishwarya Rai: 1500 గంటల శ్రమ ఫలితం.. కేన్స్లో ఐశ్వర్య గౌన్ చూసి ఫిదా అయిన ఫ్యాన్స్
ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival) అంటే ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులకు గుర్తొచ్చే పేర్లలో ముందుంటుంది మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ బచ్చన్(Aishwarya Rai Bachchan). ...
Tirumala Devotee Alert: తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన..
ఆంధ్రప్రదేశ్లోని (Andhra Pradesh) ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి (Sri Venkateswara Swamy Temple) వెళ్లే భక్తులకు (Devotees) తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక ప్రకటన చేసింది. ...
వాహనదారులకు భారీ షాక్..దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశవ్యాప్తంగా వాహనదారులకు మరోసారి భారీ షాక్ తగిలింది. పెట్రోల్(Petrol), డీజిల్ (Diesel) ధరలు మళ్లీ పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంచినట్లు చమురు ...
విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ
తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ (Telangana Education Commission Chairman) పదవికి విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి (Aakunoori Murali) రాజీనామా (Resignation) చేశారు. తన రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన ...
పవన్ కళ్యాణ్ ఫోటో లేకుండానే కాపు భవన్ ప్రారంభోత్సవం – వివాదంగా మారుతుందా?
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని పద్మనాభ నగర్లో నిర్మించిన కాపు భవన్ ప్రారంభోత్సవం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గత వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వ హయాంలో జి.వి.ఎం.సి నిధులతో (GVMC Funds) ...
చంద్రబాబు పొదుపు మంత్రం ఆరోజు హెడ్లైన్లకే పరిమితమా?
చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదనే విమర్శలు మరోసారి తెరపైకి వచ్చాయి. ప్రభుత్వ ప్రకటనలు పత్రికల శీర్షికల వరకే పరిమితం అవుతున్నాయే తప్ప, ఆచరణలో మాత్రం ...
చంద్రబాబు బినామీల కోసమే అమరావతి ఫ్లైఓవర్లు..? రోజా సంచలన ఆరోపణలు!
అమరావతి (Amaravati) ఫ్లైఓవర్ల నిర్మాణం (Flyovers Construction) పేరుతో భారీ స్థాయిలో ప్రజాధనం దోచుకుంటున్నారని మాజీ మంత్రి రోజా (Roja) తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం చంద్రబాబు (Chandrababu) తన బినామీలకు (Benamis) ...














