Andhra Politics

రాజధానిపై మాట మార్చిన సీఎం చంద్రబాబు? జగన్ ప్రతిపాదన ప్రభావమేనా!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిలో మార్పు కనిపిస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో జీవో 141 ప్రకారం 217.23 చదరపు కిలోమీటర్ల ...

లాక్‌అప్ డెత్ కేసులో కొత్త మలుపు.. సాయికృష్ణ పిన్ని సంచలన ఆరోపణలు!

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో జరిగిన సాయికృష్ణ లాక్‌అప్ డెత్ కేసు విచారణపై ఇప్పటికే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ, మృతుడి పిన్ని అడ్వకేట్ కనకదుర్గ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ...

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్‌ను ఖండించిన మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు!

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్టును మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో సెంటర్ ఫర్ లిబర్టీ విడుదల ...

ముద్రగడకు చివరి వీడ్కోలులో వైయస్ జగన్.. పాడె మోసి గౌరవ నివాళి!

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం గారి పార్థివదేహానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ముద్రగడ పద్మనాభం గారి సతీమణిని, కుమారుడు ముద్రగడ ...

నాడు ఎన్టీఆర్.. నేడు ముద్రగడ: మహానాయకుల అంతిమ యాత్రల్లో కుటుంబ కలహాలు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఇద్దరు ప్రముఖ నాయకులు తమ చివరి రోజుల్లో కుటుంబ విభేదాల కారణంగా మనోవేదనకు గురయ్యారని, వారి మరణానంతరం అంతిమ యాత్రల సమయంలో ...

దున్నపోతు మీద వర్షం పడినట్లే చంద్రబాబు ప్రభుత్వ తీరు.. జగన్‌ విమర్శలు

భీమవరంలో అక్వా రైతులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ముఖ్యంగా అక్వా రంగం సిండికేట్‌ల ...

ముద్రగడ ఇంటి వద్ద ఉద్రిక్తత.. కుమార్తె క్రాంతిని అడ్డుకున్న ఆమే తల్లి, కుటుంబ సభ్యులు

మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం భౌతికకాయాన్ని చివరిసారిగా చూసేందుకు వచ్చిన ఆయన కుమార్తె క్రాంతిని కుటుంబ సభ్యులు, తల్లి బంధువులు అడ్డుకున్నారు. పోలీసులు భద్రత మధ్య ఆమెను కిర్లంపూడి నివాసానికి ...

ముద్రగడ పద్మనాభం గారి మరణం తీరని లోటు – వైయస్ జగన్‌

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి మృతిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ముద్రగడ గారి కుమారుడు గిరిబాబుకు ఫోన్ ...

కాపు ఉద్యమనేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత.

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని సిందూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఈ రోజు తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్ వ్యాధితో ...

అమరావతి సామాన్యుల రాజధానా? భూతల స్వర్గం పేరుతో కలల నగరమా ?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో చేసిన పలు వ్యాఖ్యలు, ప్రతిపాదనలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారుతున్నాయి. అమరావతిని “కూల్ సిటీ”గా తీర్చిదిద్దుతూ, నగర ఉష్ణోగ్రతలను 14 డిగ్రీల సెల్సియస్ ...