Andhra Politics

అమరావతిని కాదు… భూ దోపిడినే జగన్ వ్యతిరేకించారు? అసలు నిజం ఇదే!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గడియకోసారి మాట మార్చుతున్నారని అధికార పార్టీ వర్గాలు చేస్తున్న ప్రచారం అసత్యాలు, అర్థసత్యాలు మాత్రమే అని రాజకీయ విశ్లేషకుల నుండి వినిపిస్తున్న మాట. ...

‘ఈ మంగళవారం’ మ‌రో భారీ అప్పు చేసిన చంద్ర‌బాబు ప్రభుత్వం!

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై (AP State Financial Situation) అప్పుల భారం (Debt Burden) రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే భారీ రుణాలతో ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం (State Government) తాజాగా మరోసారి పెద్ద ...

వికసిత్ భారత్ లక్ష్యానికి యువతే ప్రధాన శక్తి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

విశాఖపట్నంలోని (Visakhapatnam) కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (Central Tribal University) తొలి స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి (President of India) ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) ముఖ్య ...

రేపు వైయస్ జగన్ కీలక ప్రెస్‌మీట్‌.

వైఎస్సార్‌సీపీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ (YS Jagan Mohan Reddy) బుధవారం ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం (Media Conference) నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని (Tadepalli) పార్టీ కేంద్ర కార్యాలయంలో ...

మల్లన్న కొండపై కూటమి సర్కార్ మైనింగ్‌ పడగ!

డెస్చ్రిప్తిఒన్: రాయలసీమలోని (Rayalaseema) ప్రసిద్ధ శైవక్షేత్రమైన మల్లయ్యకొండలో (Mallayyakonda) ఐరన్ ఓర్ మైనింగ్‌కు (Iron Ore Mining) అనుమతులు ఇవ్వడంపై తీవ్ర రాజకీయ వివాదం నెలకొంది. ఒకప్పుడు ఇదే కొండలో మైనింగ్‌ను తీవ్రంగా ...

ఏపీలో ఫీడ్ సిండికేట్‌పై తిరుగుబాటు.. నేడు ఆక్వా రైతుల బంద్!

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) నేడు ఆక్వా రైతు సంఘాల (Aqua Farmer Associations) పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా బంద్ (Aqua Bandh) జరుగుతోంది. ఈ ఉద్యమంలో రైతులతో(Farmers) పాటు ఆక్వా ఫీడ్ డీలర్లు (Aqua ...

రాష్ట్రపతి బసకు నోవాటెల్ ఎందుకు? రుషికొండ ప్రభుత్వ భవనాలు ఉండగా.. కూటమి నిర్ణయంపై కొత్త ప్రశ్నలు!

భారత రాష్ట్రపతి (President of India) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) విశాఖపట్నం (Visakhapatnam) పర్యటనకు రానున్నారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (Central Tribal University) తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా ...

గెలిపిస్తేనే రోడ్లు.. వివాదాల మంత్రి సంధ్యారాణి మరో వివాదం!

రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మరోసారి తన వ్యాఖ్యలతో తీవ్ర రాజకీయ వివాదానికి కేంద్రబిందువయ్యారు. “18కి 18 రోడ్లు వేయిస్తా… కానీ మా అభ్యర్థిని ...

రాజధాని ఒక పార్టీ సొత్తా? ఉండవల్లి రైతుల తీవ్ర ఆగ్రహం!

ఉండవల్లి (Undavalli) గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ (YSRCP) రైతు పరిరక్షణ సమితి (Farmers Protection Committee) నాయకులపై ఇటీవల జరిగిన దాడి అనంతరం రాజధాని ప్రాంత రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ...

స్వామి వారి చిత్రపటాలు చెత్తకుప్పల్లోనా? టీటీడీ నిర్లక్ష్యంపై భూమన తీవ్ర ఆరోపణలు

తిరుమలలో టీటీడీ (Tirumala TTD), విజిలెన్స్ (Vigilance) వ్యవస్థల నిర్లక్ష్యంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలిపిరి–జూపార్క్ (Alipiri-Zoo Park ...