Andhra Politics
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కానిస్టేబుల్ అరెస్ట్.. హైకోర్టులో నేడు కీలక విచారణ
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) తీవ్ర సంచలనంగా మారిన సాయికృష్ణ (Sai Krishna) లాకప్ డెత్ కేసులో (Lockup Death Case) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)(SIT) విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ ...
పురిటిలో ఉన్న పరిశ్రమలకు వేల కోట్ల భూ పందారం? ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై వివాదం!
ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) కూటమి ప్రభుత్వ (Coalition Government) భూ కేటాయింపుల (Government Lands) విధానం తీవ్ర చర్చకు దారితీస్తోంది. కంపెనీలు స్థాపించిన కొద్ది రోజులు లేదా నెలల వ్యవధిలోనే వందల ఎకరాల ప్రభుత్వ ...
ఉత్తరాంధ్రలో మద్యం ఏరులై పారేలా టీడీపీ నేతల వ్యాఖ్యలు?
ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో మద్యం విక్రయాలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. విశాఖపట్నం తీరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామనే ...
చంద్రబాబుకు అమరావతి ట్రిపుల్ ఏటీఎం..రైతులపై దాడులు, సాయికృష్ణ కేసుపై అంబటి ఫైర్..
గుంటూరులో (Guntur) మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి (Amaravati) పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) రాష్ట్రాన్ని భారీ అప్పుల్లోకి నెట్టేశారని ...
అమరావతి పేరుతో భూముల స్వాధీనం?.. పెనుమాక రైతుల సంచలన వ్యాఖ్యలు!
అమరావతి రాజధాని (Amaravati Capital) పేరుతో కూటమి ప్రభుత్వం (Alliance Government) తమ భూములను (Lands) బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని పెనుమాక రైతులు (Penumaka Farmers) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ...
అమరావతిలో తప్పులు జరుగుతున్నాయి.. అందుకే ప్రభుత్వం భయపడుతోంది: బొత్స సత్యనారాయణ
అమరావతిలో (Andhra Pradesh) ప్రభుత్వం (Government) చేస్తున్న తప్పుల కారణంగానే అధికార వర్గాలు ఉలిక్కిపడుతున్నాయని మాజీ మంత్రి, వైసీపీ(YSRCP) ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) తీవ్ర విమర్శలు చేశారు. ఉండవల్లిలో చోటుచేసుకున్న ...
ఉండవల్లి ఘటనలో వైసీపీ నేతలు, రైతులపై వరుస కేసులు.
తాడేపల్లి మండలం ఉండవల్లి (Undavalli) ఘటన అనంతరం వైసీపీ నేతలు(YSRCP Leaders), రైతు పరిరక్షణ కమిటీ (Farm Protection Committee) సభ్యులపై పోలీసులు(Police) కేసులు నమోదు చేశారు. రాజధాని ప్రాంత పర్యటనకు వచ్చిన ...
రాజధాని ఎవరిది? అక్కడికి వెళ్లే హక్కు కొందరికేనా? ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు!
రాజధాని (Capital) ప్రాంతంలో వైసీపీ నాయకులపై (YSRCP Leaders) జరిగిన దాడి (Attack) రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనతో రాజధాని ప్రాంతం నిజంగా అందరి ప్రజలదేనా? లేక కొందరి ఆధీనంలో ...














కూల్డ్రింక్ కంటే బీర్ మేలే – పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.
కూటమి ప్రభుత్వం (Alliance Government) పర్యాటక (Tourism) ప్రాంతాలైన బీచ్లలో (Beaches) మద్యం (Liquor) అమ్మకాలకు అనుమతి ఇవ్వాలన్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఇప్పటికే మహిళా సంఘాలు(Women ...