Andhra Politics
ప్రచారంతో ప్రజలను మాయలో ముంచుతున్నారా?
రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల ఒక ఆసక్తికరమైన, కానీ ఆందోళనకరమైన చర్చ వేగంగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) చేస్తున్న ప్రచారం మరియు భూస్థాయి వాస్తవ పరిస్థితుల మధ్య ...
ఏం జరిగిందో తెలియని ఓటమి… బొత్సా సంచలన వ్యాఖ్యలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP)సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ (Botsa Satyanarayana) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై స్పందిస్తూ, అసలు ఓటమి ...
పవన్ కళ్యాణ్ తీరుపై జనసేన కార్యకర్తల ఆవేదన?
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నాయకత్వంపై జనసేన (Jana Sena Party) కార్యకర్తల్లో పెరుగుతున్న అసంతృప్తి ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. అధికారంలోకి వస్తే తమ పరిస్థితులు మెరుగవుతాయని ఆశించిన పార్టీ క్యాడర్కు, ...
చంద్రబాబు–రేవంత్ చీకటి ఒప్పందమా? ఏపీ ప్రయోజనాలు తాకట్టు పెట్టారని రోజా సంచలన ఆరోపణలు
తిరుపతిలో నిర్వహించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం చర్చా గోష్టిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి RK Roja ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన ...
ఏపీ లిక్కర్ స్కామ్లో ట్విస్ట్.. A1 రాజ్ కేసిరెడ్డికి హైకోర్టు బెయిల్
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న Raj Kesireddyకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ...
మందకృష్ణ – పవన్ కళ్యాణ్ – వైయస్సార్సీపీ – అయినా మారని ఆంధ్రజ్యోతి తీరు.
చంద్రబాబు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండటానికి ఎంతకైనా దిగజారుతామనే స్థాయిలో ఆంధ్రజ్యోతి వ్యవహార శైలి ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు గారి విధానాలను ప్రశ్నించే వారి ఇళ్లలో మహిళలను కూడా నీచంగా మాట్లాడటం, ...
“అమరావతి మోడల్ – మావిగన్ కారిడార్” రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు ఏది మేలు?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మళ్లీ రాజకీయాల కేంద్రబిందువుగా మారింది. అమరావతి విస్తరణ, భారీ వ్యయాలు, అప్పులు, టెండర్ విధానాలపై లేవనెత్తుతున్న ప్రశ్నలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. లక్ష ఎకరాల విస్తీర్ణంలో ...
అవమానకర వ్యాఖ్యల ఎఫెక్ట్ – ఏబీఎన్ కార్యాలయం ఎదుట వైసీపీ ధర్న
హైదరాబాద్లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్సీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ నిరసనలో వైసీపీ నేతలు అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, ...
పంచాయతీ కార్యదర్శులకి షాక్ ఇచ్చిన కుటమి ప్రభుత్వం… పేస్కేల్ తగ్గిస్తూ ఉత్తర్వులు.
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ కార్యదర్శులపై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం తీవ్ర చర్చకు దారితీస్తోంది. గతంలో జీవో 91 ద్వారా గ్రేడ్-4, గ్రేడ్-5 కార్యదర్శులను పీడీఓ గ్రేడ్-3గా పదోన్నతి ఇచ్చి, వారి పేస్కేల్ను రూ.25,220 ...














