English

చంద్రబాబుకు అమరావతి ట్రిపుల్‌ ఏటీఎం..రైతులపై దాడులు, సాయికృష్ణ కేసుపై అంబటి ఫైర్..

గుంటూరులో (Guntur) మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి (Amaravati) పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) రాష్ట్రాన్ని భారీ అప్పుల్లోకి నెట్టేశారని ...

సౌదీలో ఘోర ప్రమాదం: ‘అరామ్‌కో’ హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం

సౌదీ అరేబియాలో (Saudi Arabia) ఘోర హెలికాప్టర్ (Helicopter) ప్రమాదం చోటుచేసుకుంది. గల్ఫ్(Gulf) ప్రాంతంలోని హార్ముజ్ జలసంధికి (Strait of Hormuz) పశ్చిమాన ఉన్న రాస్ తానూరాలో ఆదివారం చమురు దిగ్గజ సంస్థ ...

కూల్‌డ్రింక్ కంటే బీర్ మేలే – పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.

కూటమి ప్రభుత్వం (Alliance Government) పర్యాటక (Tourism) ప్రాంతాలైన బీచ్‌లలో (Beaches) మద్యం (Liquor) అమ్మకాలకు అనుమతి ఇవ్వాలన్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఇప్పటికే మహిళా సంఘాలు(Women ...

“రాజకీయం పార్ట్ టైమ్ కాదు”… రాహుల్ గాంధీ నాయకత్వంపై ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్టా ఘాటు విమర్శలు

మాజీ రాష్ట్రపతి (Former President) ప్రణబ్ ముఖర్జీ (Pranab Mukherjee) కుమార్తె శర్మిష్టా ముఖర్జీ (Sharmistha Mukherjee) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయాలు ...

అమరావతి పేరుతో భూముల స్వాధీనం?.. పెనుమాక రైతుల సంచలన వ్యాఖ్యలు!

అమరావతి రాజధాని (Amaravati Capital) పేరుతో కూటమి ప్రభుత్వం (Alliance Government) తమ భూములను (Lands) బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని పెనుమాక రైతులు (Penumaka Farmers) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ...

ప్రతి రూపాయికీ లెక్క చెప్పాలి.. అయోధ్య విరాళాల వ్యవహారంపై పినరయి విజయన్ సంచలన డిమాండ్

అయోధ్య (Ayodhya) రామాలయ నిర్మాణానికి (Ram Mandir Construction) భక్తులు (Devotees) సమర్పించిన విరాళాల (Donations) వినియోగంపై వెలుగులోకి వస్తున్న ఆర్థిక అక్రమాల (Financial Irregularities) ఆరోపణలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు ...

ఈ ఏడాదిలోనే బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తా.. మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ప్రకటన

బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధానమంత్రి(Former Prime Minister), అవామీ లీగ్ (Awami League) అధినేత్రి షేక్ హసీనా (Sheikh Hasina) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాదిలోనే తాను స్వదేశమైన బంగ్లాదేశ్‌కు ...

అమరావతిలో తప్పులు జరుగుతున్నాయి.. అందుకే ప్రభుత్వం భయపడుతోంది: బొత్స సత్యనారాయణ

అమరావతిలో (Andhra Pradesh) ప్రభుత్వం (Government) చేస్తున్న తప్పుల కారణంగానే అధికార వర్గాలు ఉలిక్కిపడుతున్నాయని మాజీ మంత్రి, వైసీపీ(YSRCP) ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) తీవ్ర విమర్శలు చేశారు. ఉండవల్లిలో చోటుచేసుకున్న ...

ఉండవల్లి ఘటనలో వైసీపీ నేతలు, రైతులపై వరుస కేసులు.

తాడేపల్లి మండలం ఉండవల్లి (Undavalli) ఘటన అనంతరం వైసీపీ నేతలు(YSRCP Leaders), రైతు పరిరక్షణ కమిటీ (Farm Protection Committee) సభ్యులపై పోలీసులు(Police) కేసులు నమోదు చేశారు. రాజధాని ప్రాంత పర్యటనకు వచ్చిన ...

రాజధాని ఎవరిది? అక్కడికి వెళ్లే హక్కు కొందరికేనా? ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు!

రాజధాని (Capital) ప్రాంతంలో వైసీపీ నాయకులపై (YSRCP Leaders) జరిగిన దాడి (Attack) రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనతో రాజధాని ప్రాంతం నిజంగా అందరి ప్రజలదేనా? లేక కొందరి ఆధీనంలో ...