English

ట్రంప్ పేరుతో హైదరాబాద్‌లో రహదారి.. స్పందించిన అమెరికా అధ్యక్షుడు

అమెరికా స్వాతంత్ర్యానికి 250 (USA Independence 250) సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లోని (Hyderabad) ఐటీ కేంద్రంగా (IT ...

తమిళ చిత్రసీమలో విషాదం.. దర్శకుడు, నటుడు కే. భాగ్యరాజ్ కన్నుమూత

తమిళ సినీ పరిశ్రమలో (Tamil Film Industry) తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ దర్శకుడు, నటుడు కే. భాగ్యరాజ్ (K. Bhagyaraj) (కృష్ణస్వామి భాగ్యరాజ్) శుక్రవారం రాత్రి గుండెపోటుతో (Heart Attack) ...

అయోధ్యలో విరాళాల వివాదం.. తిరుమలలో లడ్డూ వివాదం – ప్రజలు గమనిస్తున్న ప్రభుత్వాల ద్వంద్వ వైఖరి?

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అయోధ్య (Ayodhya) రామమందిర (Ram Mandir) విరాళాల దుర్వినియోగం వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కోట్లాది మంది భక్తులు (Devotees) సమర్పించిన విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ...

డ్రగ్స్‌పై సీఎం చంద్రబాబు సందేశంలో చిత్తశుద్ధి ఎక్కడ?

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సామాజిక మాధ్యమం ‘ఎక్స్'(X) వేదికగా సందేశం విడుదల చేశారు. డ్రగ్స్‌పై(Drugs) పోరాటం అంటే యువత భవిష్యత్తును ...

ఆపరేషన్ సిందూర్‌లో అమరులైన 6 మంది జవాన్లు పేర్లు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం!

భారత్-పాకిస్థాన్(India-Pakistan) మధ్య జరిగిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) నేపథ్యంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల వివరాలను కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా వెల్లడించింది. ఈ సైనిక చర్యలో భారత సాయుధ ...

‘‘దోషులు ఎంత పెద్దవారైనా తప్పించుకోలేరు’’… రామ మందిర విరాళాల చోరీ కేసులో యోగి వార్నింగ్..

అయోధ్య(Ayodhya) రామ మందిర (Rama Temple) విరాళాల చోరీ కేసు (Donations Theft Case) దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే 8 మందిపై ఎఫ్ఐఆర్(FIR) నమోదు కాగా, నిందితులను ...

IAS Transfers: తెలంగాణ రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ!

తెలంగాణ రాష్ట్రంలో(Telangana State) పరిపాలనా వ్యవస్థలో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. మొత్తం 13 మంది ఐఏఎస్ అధికారులను (13 IAS Officers) బదిలీ చేస్తూ (Transfers) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ...

రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ.. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయ దుమారం!

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణపై (Privatization) మరోసారి చర్చ మొదలైంది. ఇప్పటికే ఆర్టీసీ (RTC) సేవలు, ప్రభుత్వ (Government) వైద్య కళాశాలలు (Medical Colleges), మున్సిపల్ సేవలు (Municipal Services), ...

Sanjay Jaju: తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్ జాజు నియామకం..

తెలంగాణ (Telangana) రాష్ట్రానికి నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా(CS) సీనియర్ ఐఏఎస్ (IAS) అధికారి సంజయ్ జాజును (Sanjay Jaju) రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు జీఓ నంబర్ 911 ...