ఆంధ్ర పోలిటిక్స్
మెజారిటి కలెక్టర్ల సమావేశానికి దూరమైన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు అధికారులపై ఆగ్రహం న్యాయమేనా?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి కాలుష్యంపై (Godavari Pollution) అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జిల్లా ...
గుంటూరు కమిషనర్ కార్యాలయంలో టీడీపీ నేత దౌర్జన్యం
గుంటూరు (Guntur) మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ (Municipal Corporation Commissioner) మయూర్ అశోక్ (ఐ.ఏ.యస్) (Mayur Ashok, IAS) కార్యాలయంలో చోటుచేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. టీఎన్ఎస్ఎఫ్ (TNSF) రాష్ట్ర ...
రేపు వైఎస్సార్సీపీ కీలక సమావేశం..పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) ఈ నెల 27న పార్టీ ముఖ్యనేతలతో కీలక సమావేశం (Key Meeting) నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని(Tadepalli) పార్టీ కేంద్ర కార్యాలయంలో ...
కూటమి పాలనలో కూల్చివేతలు మితిమీరుతున్నాయా?
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి పనుల కంటే కూల్చివేతలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందా అనే అనుమానాలు రోజురోజుకీ బలపడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ...
విశాఖలో ప్రముఖ పర్యటక కేంద్రం మత్స్యదర్శిని కూల్చివేత!
విశాఖపట్నంలోని (Visakhapatnam) ఆర్కే బీచ్ (RK Beach) సమీపంలో ఉన్న ప్రసిద్ధ మత్స్యదర్శిని చేపల అక్వేరియం (Aquarium) భవనాన్ని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) (GVMC) కూల్చివేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ...
నువ్వెంత.. నీ బతుకెంత..?: బీటెక్ రవిపై అవినాష్ రెడ్డి ఫైర్
రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి హత్య రాజకీయాల అంశం తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో జరిగిన రాజకీయ నేతల హత్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత వైఎస్ జగన్ (Y. S. Jagan Mohan ...
మెగా డీఎస్సీ వెనుక దాగిన “డార్క్ ఆపరేషన్” ఏంటి..? జగన్ సంచలన ప్రశ్నలు
ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) కూటమి ప్రభుత్వ (Coalition Government) హయాంలో విద్యాశాఖలో(Education Department) జరుగుతున్న అవకతవకలపై వైఎస్సార్సీపీ(YSRCP) అధినేత, ప్రతిపక్ష నేత జగన్ (YS Jagan Mohan Reddy) తీవ్ర స్థాయిలో స్పందించారు. తన ...
ఏపీ లిక్కర్ స్కామ్లో ఈడీ దూకుడు.. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని భార్యకి మరోసారి సమన్లు!
ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన ఏపీ లిక్కర్ స్కామ్ (AP Liquor Scam) కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో వెలుగులోకి వచ్చిన ఈ భారీ మద్యం ...
నా తండ్రి, సోదరుడిని చంపింది మీరు కాదా?” – పయ్యావుల కేశవ్పై విశ్వేశ్వర రెడ్డి ఫైర్
మంత్రి పయ్యావుల కేశవ్పై (Payyavula Keshav) వైఎస్సార్సీపీ(YSRCP) నేత, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి (Y. Vishweshwara Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఉరవకొండ (Uravakonda) ప్రాంతంలో ...
10 రోజుల్లోనే 8 రూపాయల పెట్రోల్ ధర పెంపు.. నాటి హామీలు ఏమైయ్యాయి?
దేశవ్యాప్తంగా పెట్రోల్ (Petrol) ధరలు మళ్లీ ప్రజలపై భారంగా మారుతున్నాయి. కేవలం 10 రోజుల్లోనే లీటర్కు రూ.8 వరకు పెరగడం సామాన్యులను (Common People) తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా (Corona) సమయంలో ...














