varathabyte

Vartha Byte

Delhi Police Commissioner: ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా అనురాగ్ కుమార్ నియామకం!

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా (Delhi Police Commissioner) సీనియర్ ఐపీఎస్ అధికారి అనురాగ్ కుమార్ (Anurag Kumar) బాధ్యతలు చేపట్టారు. కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల మేరకు ఆయనను కొత్త పోలీస్ కమిషనర్‌గా నియమించారు. ...

ముద్రగడ గారి చివరి కోరికను గౌరవించాం? కుమారులు బాలు, గిరిబాబు బహిరంగ లేఖ విడుదల.

కాపు ఉద్యమ నేత (Kapu Movement Leader) ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) మరణానంతరం చోటుచేసుకున్న పరిణామాలపై ఆయన కుమారులు బాలు(Balu), గిరిబాబు (Giribabu) మీడియాకు బహిరంగ లేఖ (Open Letter) విడుదల ...

నాటి జగన్ దూరదృష్టి… నేడు గురుమూర్తి చొరవతో! పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి 100 ఎంబీబీఎస్ సీట్లు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) గారి హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ (Andhra Pradesh Government) వైద్య విద్యను (Medical Education) విస్తరించాలనే లక్ష్యంతో 17 ప్రభుత్వ మెడికల్ ...

స్కూల్ బస్సును ఢీకొన్న రైలు.. 3 మంది మృతి.. 5 మంది పరిస్థితి విషమం!

విద్యార్థులతో (Students) వెళ్తున్న స్కూల్ బస్సును(School Bus) వేగంగా దూసుకొచ్చిన రైలు (Train) ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషాద ఘటన పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) ముర్షిదాబాద్ (Murshidabad) ...

ట్రంప్‌ను చంపితే 10 మిలియన్ డాలర్ల బహుమతి?.. ఇరాక్ సాయుధ గ్రూప్ సంచలన ప్రకటన!

డొనాల్డ్ ట్రంప్‌ను (Donald Trump) హత్య చేసిన వారికి 10 మిలియన్ డాలర్ల (10 Million US Dollars) బహుమతి (Reward) ప్రకటించినట్లు ఇరాక్‌కు (Iraq) చెందిన “ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్” ...

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. 12 కేసులు..4 మృతి..ప్రజలకు ఆరోగ్యశాఖ హెచ్చరిక!

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) మరోసారి కరోనా వైరస్ (Coronavirus) కలకలం రేపుతోంది. రాష్ట్రంలో తాజాగా 12 కరోనా పాజిటివ్ కేసులు (COVID-19 Positive Cases) నమోదుకావడంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. అయితే ఇవి ఒకే ...

తల్లికి వందనంలో భారీ కోతలు? లక్షలాది విద్యార్థులు ఎందుకు అనర్హులయ్యారు?

రాష్ట్ర ప్రభుత్వం 2025–26 విద్యా సంవత్సరానికి ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందని ప్రకటించింది. ...

జగనన్న 2.0 సూపర్ యాప్‌ ను ప్రారంభించిన వైయస్సార్సీపీ అధినేత జగన్.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్న 2.0 మొబైల్ సూపర్ యాప్‌ను అధికారికంగా ప్రారంభించారు. సోషల్ మీడియా వేదికల్లో ...

అమరావతి భూసేకరణపై పవన్ కళ్యాణ్‌ను నిలదీసిన మాజీ జనసేన నేత!

అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న భూసేకరణ ప్రక్రియపై మాజీ జనసేన నేత, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. రైతుల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా, పారదర్శకత లేకుండా భూములను బలవంతంగా ...

పుట్టినరోజే ప్రాణం తీసుకున్న దరియా హుసేన్.. సూసైడ్ వీడియోలో పిడుగురాళ్ల సీఐపై సంచలన ఆరోపణలు!

విజయవాడ కృష్ణలంకలో పేరుపోగు క్రాంతికుమార్, విజయనగరం జిల్లా రామరాయపురంలో కళావతి, తెనాలిలో తిరుపతమ్మ, రెంటపాళ్లలో ఉపసర్పంచ్ నాగమల్లేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ కార్యకర్త నారాయణరెడ్డి వంటి పొలీస్ వేదింపుల ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో తాజాగా ...